అసలు దోషులు అధికారులే..
మంచిర్యాల - బెల్లంపల్లిలోని బుగ్గ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అవినీతి యధేఛ్చగా కొనసాగుతోంది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. దీంతో ఇక్కడ అయ్యగారు , సిబ్బంది ఆడింది ఆట పాడింది…