మోదీకి షాక్ ఇచ్చేందుకు కేసీఆర్ ప్లాన్
హైదరాబాద్ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానున్నది. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్ లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంట్ బడ్జెట్…