పోరాటాలు మ‌రిచిన ఏఐటీయూసీ

మంచిర్యాల - నాయ‌కుల పేర్లు చెబితే చాలు కార్మికుల్లో వేడిరక్తం ఉబికేది. యాజమాన్యం వెన్నులో వణుకు పుట్టేది. ఒక్క పిలుపుతో సింగరేణిలో సమ్మె జరిగేది. సమ్మె నోటీస్‌లో పెట్టిన డిమాండ్లలో 80 శాతానికిపైగా హక్కులను గత్యంతరం లేక యాజమాన్యం…

కేసీఆర్ ప్ర‌జ‌ల‌పై భారం మోపుతున్నాడు

ముఖ్య‌మంత్రి కేసీఆర్ సామాన్య ప్ర‌జ‌ల‌పై భారం మోప‌డుతున్నాడ‌ని బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ శ‌నివారం బీజేనపీ ఆధ్వ‌ర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా…

కొత్త‌ర‌కం కోడిగుడ్లు..

మంచిర్యాల - పైన ఉన్న వాటిని చూశారా..? ఏంటి అంత చిన్న‌గా ఉన్న‌య్‌.. పిట్ల గుడ్లు అనుకుంటున్నారా..? కాదండి అవి కోడిగుడ్లే.. కాక‌పోతే అంగ‌న్వాడీ కేంద్రాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్న కోడిగుడ్లు. అంగ‌న్వాడీ కేంద్రాల‌కు స‌ర‌ఫ‌రా అవుతున్న గుడ్లు పిట్ట…

బెల్లంప‌ల్లి ఏరియా ఆసుప‌త్రి పునఃప్రారంభించండి

బెల్లంప‌ల్లి : సింగ‌రేణి కార్మికుల కోసం కోట్లాది రూపాయ‌లు వెచ్చించి క‌ట్టిన బెల్లంప‌ల్లి ఏరియా ఆసుప‌త్రి వారికే ఉప‌యోగ‌ప‌డ‌కుండా పోతోంద‌ని ఐఎన్‌టీయూసీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బెల్లంప‌ల్లి ఏరియా ఆసుప‌త్రిని పునఃప్రారంభించాల‌ని డిమాండ్…

తిరుపతిలో వర్ష బీభత్సం… విరిగిపడిన కొండచరియలు

చిత్తూరు : జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక తిరుపతిలో గురువారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. తిరుపతిలో రహదారులన్నీ జలమయమయ్యాయి. తిరుపతి నగరంలోని లోతట్టు…

నా సంపాదన చూసి పిల్లను కూడా ఇవ్వలేదు. ఓ బిలియ‌నీర్ విజ‌య‌గాథ

అనతికాలంలోనే దేశంలోని మారుమూల ప్రాంతాల్లోకి విస్తరించడంతోపాటు డిజిటల్‌ పేమెంట్స్‌ మార్కెట్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్న పేటీఎం.. తాజాగా భారత్‌ చరిత్రలోనే అతిపెద్ద ఐపీవో (స్టాక్‌ మార్కెట్‌లో నమోదు కావడం) స్థాయికి ఎదిగి యావత్‌ దేశాన్ని…

కేసీఆర్ కి కేంద్రం షాక్

తెలంగాణ‌లో బియ్యం కొనుగోలుపై కేంద్రం స్ప‌ష్ట‌త ఇచ్చింది. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయ‌బోమ‌ని తెలిపింది. ఈ సీజ‌న్ లో 60ల‌క్ష‌ల ట‌న్నుల ధాన్యం సేక‌రించామ‌ని పేర్కొంది. గ‌తంలో 44.7ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలు చేస్తామ‌ని…

ప్ర‌భుత్వానికి షాకిచ్చేందుకు ఎంపీటీసీలు సిద్ధం

స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వానికి షాక్ ఇచ్చేందుకు ఎంపీటీసీలు సిద్ధం అవుతున్నారు. రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన త‌మ‌ను ఉత్స‌వ విగ్ర‌హాలుగా మార్చార‌ని తాము ఎన్నిసార్లు ప్ర‌భుత్వానికి విన్న‌వించుకున్నా ప‌ట్టించుకోలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం…

కొన‌సాగుతున్న ఇంటింటీ స‌ర్వే

వంద శాతం టీకాలు ల‌క్ష్యంగా తెలంగాణ ప్ర‌భుత్వం ముందుకు సాగుతోంది. ఈ మేర‌కు ఇప్ప‌టికే ప‌లు ర‌కాలైన కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. దీనిలో భాగంగా గ‌ర్భిణులు బాలింత‌లు టీకా వేసుకునేందుకు ముందుకు రావ‌డం లేద‌ని గ్ర‌హించి వారికి సైతం టీకాలు వేసేలా…

ఆడపిల్ల పుడితే రూ.10 వేలు : సర్పంచ్ బంపరాఫర్

ఆడ‌పిల్ల అంటే అబార్ష‌న్లు, పుడితే చంపేయ‌డం ఇప్పుడున్న ప‌రిస్థితిలో మ‌హిళ‌ల‌పై వివ‌క్ష అలాగే కొన‌సాగుతోంది. కానీ ఆడ‌పిల్ల అంటే అదృష్ట‌మ‌ని ఇంటి మ‌హాల‌క్ష్మి అని కొంద‌రు గుర్తిస్తున్నారు. ఆ కోవ‌కే చెందుతారు వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం…