గని ప్రమాద ఘటనలో ముగ్గురి సస్పెన్షన్..

శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఎస్‌ఆర్‌పీ 3 & 3ఏ ఇంక్లైన్‌ గనిలో బుధవారం జరిగిన ప్రమాద ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందిన విషయాన్ని తీవ్రంగా పరిగణించిన యాజమాన్యం, తన ప్రాథమిక విచారణ లో బాధ్యులుగా గుర్తించిన ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు…

కేంద్రానికి ఘోరీ క‌డ‌తాం

రైతుల ఉసురుపోసుకుంటున్న కేంద్రానికి ఘోరీ క‌డ‌దామ‌ని ప్ర‌భుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్రం వ‌రి ధాన్యం కొనుగోలు చేయ‌నందుకు నిర‌స‌నగా చెన్నూరులో ఆందోళ‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఆయ‌న మాట్లాడుతూ…

ఆ భేటీలో ఉదోగ్య నోటిఫికేషన్లు

హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గం రెండురోజుల్లో సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్రప్రభుత్వ వైఖరి, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశముంది. ఈ నెల లోపు…

ఫ్లాష్.. ఫ్లాష్.. రైలు ఢీ కొని పెద్ద పులి మృతి

ఈ మధ్య కాలంలో పులుల సంచారం పెరిగింది. అదే సమయాల్లో వాటి మరణాలు కూడా పెరుగుతున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాలలోని నల్లమల అడవుల్లో గూడ్స్ రైలు ఢీకొని ఓ పెద్దపులి మృతి చెందింది. నంద్యాల-గుంటూరు మార్గం చలమ రేంజ్ పరిధిలోని చిన్న టన్నెల్ వద్ద…

కేటీఆర్ వ్యూహ‌ర‌చ‌న‌లో…

తెలంగాణ రాష్ట్ర స‌మితి ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా అది విజ‌య‌వంతం అయ్యేలా పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు వ్యూహ ర‌చ‌న ఉంటుంది. అదే విధంగా ఇవ్వాళ నిర్వ‌హించే ధ‌ర్నాలు, నిర‌స‌న కార్య‌క్ర‌మాలు సైతం విజ‌య‌వంతం…

టైట్ ఫైట్ లో ఆస్ట్రేలియా విక్టరీ

T20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా జట్టు సంచలన విజయం నమోదు చేసింది. పాకిస్థాన్ పై అసాధ్యం అనుకున్న విజయాన్ని సుసాధ్యం చేసుకుని.. ఫైనల్స్ లో చోటు సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగి 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు సాధించింది…

రాష్ట్ర ప్రభుత్వమే వడ్లను కొనుగోలు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వమే వడ్లను కొనుగోలు చేయాలని మంచిర్యాల బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి కోరారు. ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా బీజేపీ ఆధ్వ‌ర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయ‌న‌…

తిరుమల ఘాట్‌ రోడ్ల మూసివేత.. బస్సులు కూడా బంద్‌..

భ‌క్తుల భ‌ద్ర‌త దృష్ట్యా తిరుమల ఘాట రోడ్ల మూసివేయ‌డ‌మే కాకుండా, పైకి బస్సులు కూడా బంద్ చేసిన‌ట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా తిరుపతి, తిరుచానూరులో భారీ వర్షం పడింది. విద్యుత్‌ సరఫరా…

డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాలో స్మ‌గ్ల‌ర్ల కొత్త ఎత్తులు

నాంది బ్యూరో డ్ర‌గ్స్ దందాలో స్మ‌గ్ల‌ర్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. అధికారుల కండ్లు క‌ప్పి వాటిని స‌ర‌ఫ‌రా చేసేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాజాగా వాటిని పార్సిళ్ల ద్వారా పంపుతున్న అంత‌రాష్ట్ర డ్ర‌గ్స్ ముఠాను హైద‌రాబాద్…

అవి యాజ‌మాన్య హ‌త్య‌లే..

(నాంది న్యూస్ బ్యూరో) మ‌న వెలుగుల కోసం వారు చీక‌ట్లో మ‌గ్గుతున్నారు... త‌మ ప్రాణాలు ఫ‌ణంగా పెట్టి బొగ్గు ఉత్ప‌త్తి సాధిస్తున్నారు. వారు బ‌య‌ట‌కు వ‌చ్చే వ‌ర‌కూ ప్రాణాల‌పై భ‌రోసా ఉండ‌దు. వారికి క‌నీస ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన యాజ‌మాన్యం…