ఏసీసీ క్వారీలో పడి యువకుడి మృతి
ACC:మంచిర్యాల జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న ఏసీసీ క్వారీలో పడి యువకుడు మృతి చెందాడు. క్వారీలోని నీటి కుంటలో ప్రమాదవశాత్తు పడిన హర్షవర్ధన్ అనే విద్యార్థి మృత్యువాత పడ్డాడు. మంచిర్యాల పట్టణం జాఫర్ నగర్ కు చెందిన ఐదుగురు స్నేహితులు…