Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఆ నరరూప రాక్షసుడు వీడే
Pahalgam Terrorist Attack: జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. బైసరన్ లోయలో జరిగిన ఈ దాడిలో 30 మందికి పైగా మరణించారు. వీరిలో ముగ్గురు విదేశీయులు కూడా ఉన్నారు. ఈ దాడికి లష్కర్తో అనుబంధంగా ఉన్న…
మాదారం మోటారు మళ్లీ కాలిపోయింది
Madaram Town Ship: ఏదైనా సమస్య ఎదురైతే... దానిపై చిత్తశుద్ధి లేకపోతే ఇలాగే ఉంటుంది.. సమస్య ఎదురైనప్పుడు హడావిడి చేయడం ఆ తర్వాత పట్టించుకోకపోవడం తిరిగి అది సమస్యలాగే ఉండటం.. ప్రజలకు ఇబ్బందులు కొనసాగడం.. ఇదీ నిత్యం…
దేశ సేవలో, జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలి
Singareni: సింగరేణి సంస్థ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందిన వారిలో ఏడుగురు అభ్యర్థులు ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణులు కావడం పట్ల సీఎండీ ఎన్ బాలరామ్ హర్షం వ్యక్తం చేశారు.…
పోషణ పక్షం పక్కాగా అమలు చేయాలి
పోషణ్ అభియాన్ లో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అశోక్ రోడ్ సెక్టార్ కార్యక్రమం మేర భవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జీ డీడబ్ల్యువో నీరటి రాజేశ్వరి మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల్లో పోషణ పక్షం పక్కాగా అమలుచేస్తూ…
పోషణలోపం లేని సమాజాన్ని నిర్మిద్దాం
ICDS: పోషణ లోపం లేని సమాజం నిర్మించడమే లక్ష్యంగా అంగన్వాడీల ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల ప్రాజెక్ట్ CDPO విజయలక్ష్మి అన్నారు. మంగళవారం మంచిర్యాల ఏసీసీ సెక్టార్ సంజీవయ్య కాలనీలో పోషణ పక్షం…
పని లేదంటూ ఉపాధి కూలీలను పంపించేశారు…
NREGA: ఉపాధి హామీ పనులకు సంబంధించి అధికారుల నిర్లక్ష్యంలో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు అధికారులు కావాలనే కూలీలను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పని స్థలానికి…
రూ. లక్ష దాటిన తులం బంగారం
Gold Price : తులం బంగారం అక్షరాల లక్ష రూపాయలు దాటింది. సోమవారం సాయంత్రానికి బంగారం ధర ఆల్ టైమ్ హైకి చేరింది. ఈ ఏడాది ఆరంభం నుంచి రోజురోజుకు వందలు, వేలలో పెరుగుతూ వచ్చిన బంగారం ఇవాళ లక్ష రూపాయల మార్కును దాటింది.
అంతర్జాతీయ స్థాయిలో…
కేటీఆర్కు ఊరట
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఉట్నూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ దెబ్బతీసేలా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని ఆదిలాబాద్…
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
Thirumala: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు, వివిధ పరీక్షల ఫలితాల వెల్లడితో పాటు వారాంతం కావడంతో భక్తుల రాక పెరుగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్టుమెంట్లతో పాటు నారాయణగిరిలోని నాలుగు షెడ్లలో సర్వదర్శన భక్తులు…
హరీష్ రావు కంట కన్నీరు
Harish Rao: తండ్రి చనిపోయినా కష్టపడి చదువుతున్న చిన్నారి కథ విని కన్నీళ్లు పెట్టుకుని మాజీ మంత్రి హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి చనిపోయాడని తన తల్లి కష్టపడి చదివిస్తుందన్న ఓ చిన్నారి కథ విని స్టేజి పైనే కంటతడి పెట్టుకుని…