Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
సూర్యాపేట జిల్లా చిలుకూరులో శనివారం తెల్లవారుజామున బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లికి చెందిన బీటెక్ విద్యార్థిని గంగాధరి కృష్ణవేణి చిలుకూరులోని గేట్ ఇంజినీరింగ్ కళాశాల (GATE Engineering…
కోర్టు ఆదేశాలు బేఖాతర్.. లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ
ACB: ఆ ఎస్ఐ ఏకంగా కోర్టు ఆదేశాలను ధిక్కరించాడు. కోర్టు చెప్పినా డబ్బులు ఇవ్వకుండా బాధితున్ని పోలీస్స్టేషన్ చుట్టూ తిప్పించుకుని నానా ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఏసీబీ అధికారులు ఆ ఎస్ఐపై కేసు నమోదు…
తెలంగాణలో మరో భారీ ప్రాజెక్టు
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ(Marubeni Company) తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో…
సింగరేణి విశ్వవ్యాప్త విస్తరణకు నైని బ్లాక్ తొలిమెట్టు
Singareni: సింగరేణి సంస్థ 136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గని ప్రారంభించుకోవడం ఒక సువర్ణ అధ్యాయమని, ఒడిశా రాష్ట్రంలో నైనీ గని ప్రారంభంతో సింగరేణి తన విశ్వవ్యాప్త విస్తరణకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఉప…
నీటి సరఫరాపై నిర్లక్ష్యమేల..?
Madaram Town Ship: బెల్లంపల్లి ఏరియాలోని మాదారం టౌన్షిప్లో మంచినీటి సరఫరాపై అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నాలుగైదు నెలలు అవుతున్నా కనీసం పట్టించుకోకపోవడం ఏమిటని…
అభినందించారు… ఆందోళనలో పాల్గొన్నారు..
AITUC: తొందరపడి ఓ కోయిల ముందే కూసింది... ఈ సామెత బెల్లంపల్లి ఏఐటీయూసీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. సమస్య పరిష్కారం కోసం కనీసం ఉద్యమం చేయలేదు.. ప్రజల తరఫున పోరాటం చేయలేదు... కానీ, అధికారులను పొగడంలో మిగతా యూనియన్…
మాదారంలో మంచినీటి సమస్య మళ్లీ మొదటికి..
మాదారం టౌన్షిప్లో మంచినీటి సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. కొత్త మోటార్లు వచ్చాయి.. సమస్య పరిష్కారం అయ్యిందనుకునే లోపే అసలు మోటార్లు ఇక్కడ బిగించే వెసులుబాటు లేకపోవడంతో తిరిగి వాటిని గోలేటీకి తరలించారు. దీంతో మాదారంలో నీటి…
ఆవేదనకు అర్థముంది…
కష్ట కాలంలో పార్టీకి అండగా ఉన్నాను... నన్ను కష్టపెట్టొద్దు.. ఆదివాసీలకు, పార్టీ కార్యకర్తలకు ఊపిరిగా నిలిచిన నాకే అన్యాయం చేస్తారా..? వేరే పార్టీలు తిరిగొచ్చిన వారికి పదవులు కావాలా.. ? పదేళ్లు పార్టీని కాపాడుకుంటే ఇదేనా మాకిచ్చే…
అడవిలో బుల్డోజర్లు నడుపుతున్నారు
PM Modi : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అడవుల మధ్య బుల్డోజర్లు నడుపుతోంది. వన్యప్రాణుల నివాసాలను నేలమట్టం చేస్తూ, ప్రకృతి నాశనం చేయడం ప్రారంభించింది. ఇది చూస్తుంటే బాధ కలుగుతోంది. పచ్చదనాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం... దాన్ని ధ్వంసం చేస్తే…
అధిష్టానం అన్యాయం చేస్తే సహించం
MLA Kokkira Prem Sagar Rao: మంత్రి పదవి విషయంలో అధిష్ఠానం తనకు అన్యాయం చేస్తే సహించేది లేదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరా ప్రేం సాగర్ రావు హెచ్చరించారు. మంచిర్యాలలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మంత్రివర్గంలో తనకు చోటు లేకుంటే…