Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
కూలీలకు సౌకర్యాలు కల్పించాలి
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కూలీలకు 100 రోజులు ఖచ్చితంగా పని కల్పించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కోయవాగులో ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న ఫారం పాండ్…
పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే షకీల్
బీఆర్ ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కొన్ని నెలలుగా ఆయన దుబాయ్లో ఉంటున్నారు. షకీల్ తల్లి…
మళ్లీ పెరిగిన బంగారం ధర
Gold Rate in Market: బంగారం ధర మళ్లీ పెరిగింది. మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం అనూహ్యంగా ఈ రోజు పెరిగింది. అయితే, బంగారం ధర నేటికీ ఆల్ టైం రికార్డ్ స్థాయి కన్నా కూడా సుమారు 4000 రూపాయలు తక్కువగా ఉంది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో…
విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు అందించాలి
ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు జూన్ మొదటి వారంలోగా నాణ్యమైన ఏకరూప దుస్తులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొని…
ఐసీడీఎస్ అధికారుల మొద్దు నిద్ర
అక్రమంగా నియామకాలు జరిగాయి... అవన్నీ వెలుగులోకి వచ్చాయి... వారిని విధులకు రావొద్దని చెప్పారు. అక్రమంగా విధుల్లోకి వచ్చిన వారు కోర్టుకు వెళ్లారు. స్టే తెచ్చుకున్నారు.. ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకుని ఆ స్టే వెకేట్…
స్కూల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు శంకర్
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ…
తహసిల్దార్ పై సస్పెన్షన్ వేటు
బతికున్న మహిళను రికార్డుల్లో చంపేసి 2 ఎకరాల భూమిని వేరే వ్యక్తి పై పట్టా చేసిన విషయంలో తహసిల్దార్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నిర్ణయం తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నల మండలంలో 2 ఎకరాల భూమిని బెల్లంపల్లి…
అయోధ్యలో అద్భుతం… బాల రాముడి నుదుటన సూర్య తిలకం
Sri Rama Navami: శ్రీరామ నవమిని పురస్కరించుకుని అయోధ్య(ayodya) రామ మందిరంలో వేడుకలు అంబరాన్నంటాయి. అయోధ్య రామ మందిరంలో అద్భుత దృశ్యం కనువిందు చేసింది. బాలరాముని నుదిట సూర్యతిలకం ఆవిషృతమైంది. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరంలో ఈ రోజు ఉదయం…
తోపుడు బండి… నీటి కష్టాలండి…
నీటి కష్టాలకు నిలువెత్తు నిదర్శనమిది.. నెలలో వారం రోజుల పాటు మంచినీటి కొరత... బోరింగ్ల వద్ద ప్రజల క్యూ... నీళ్లు మోసుకుంటూ ప్రజలకు నానా ఇబ్బందులు... ఇదీ మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్షిప్ లో ప్రజల నీటి…
పేదవాడి కడుపు నింపడమే ప్రభుత్వ లక్ష్యం
పేదవాడి కడుపు నింపేందుకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుందని కొమురం భీమ్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ పునరావాస కాలనీలో రేషన్ కార్డు లబ్ధిదారుడు తాక్సండే శంకర్ ఇంట్లో…