Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
అరవై రోజులు గడువు కావాలి.. స్థానిక ఎన్నికలపై హైకోర్టుకు ఎన్నికల సంఘం విన్నపం
High Court On Gram Panchayat Elections : స్థానిక సంఘం ఎన్నికలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ ఎన్నికలపై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. స్థానిక సంస్థల (పంచాయతీ) ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం నెల రోజుల గడువు కోరగా, ఎన్నికల…
ఇక అత్యవసర సేవలకు డయల్ 112
Dial 112:ఇప్పటి వరకు అత్యవసర సేవల కోసం 100కి డయల్ చేసేవారు. ఇక మీద మీరు 100కి కాల్ చేయాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా కొత్త అత్యవసర నెంబర్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దానిని అమల్లోకి తీసుకొచ్చింది. ఇక నుండి అత్యవసర సేవల కోసం…
ఇక అత్యవసర సేవలకు డయల్ 112
Dial 112:ఇప్పటి వరకు అత్యవసర సేవల కోసం 100కి డయల్ చేసేవారు. అయితే, ఇక మీదట మీరు 100కి కాల్ చేయాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా కొత్త అత్యవసర నెంబర్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దానిని అమల్లోకి తీసుకొచ్చింది. ఇక నుండి అత్యవసర…
సింగరేణిలో వినూత్న పవర్ ప్లాంట్
Singareni:సింగరేణి సంస్థ వినూత్న పవర్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ తరహా ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిది కావడం గమనార్హం. వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా ఇప్పటికే థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్ ప్లాంట్లను…
ఎన్కౌంటర్ లో మావోయిస్టు నేత గాజర్ల రవి మృతి
Maoist Encounter : ఏలూరు రేంజ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి(Maoist Central Committee member Gajarla Ravi) అలియాస్ ఉదయ్…
సింగరేణి బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం
Singareni:45 వేలకు పైబడిన ఉద్యోగులున్న ప్రభుత్వ రంగ సంస్థ, భవిష్యత్తు తరాలకు ఉపాధి అందించే సింగరేణి బలోపేతమే తమ ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం భూపాలపల్లి సింగరేణి జీఎం కార్యాలయంలో…
మూడు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల
Rythu Bharosa in Telangana : మూడు ఎకరాల వరకు రైతుభరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రెండో రోజు (మంగళవారం) రూ.1551.89 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేశామని ప్రకటించింది. 3 ఎకరాల వరకు ఉన్న రైతులందరి ఖాతాల్లో ఎకరానికి…
రైతు భరోసా.. 9 వేల కోట్లు
Rythu Bharosa Scheme in Telangana :తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రేపటి నుండి రైతుభరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎకరానికి ఒక్కో సీజన్కు రూ.6 వేల చొప్పున ఆర్థిక…
స్థానికం మంటలు
Local body elections:స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సీరియస్ అయ్యారు. కేబినెట్ అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అంటూ మహేష్కుమార్…
సహాయ ఉపకరణాల కోసం దరఖాస్తుల స్వీకరణ
అర్హులైన దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు కోసం దరఖాస్తులు స్వీకరిస్తునట్లు జిల్లా మహిళ-శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారి రౌఫ్ ఖాన్ తెలిపారు. ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ, తెలంగాణ వికలాంగుల సహాయక…