Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
సింగరేణి సేవా సమితి స్టాల్కు ద్వితీయ బహుమతి
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్లో సింగరేణి సేవా సమితి ఏర్పాటు చేసిన స్టాల్ కు ద్వితీయ బహుమతి లభించింది. నుమాయిష్ లో మొత్తం 2500 స్టాళ్లను ఏర్పాటు చేయగా.. ఇందులో కార్పోరేట్ విభాగంలో సింగరేణి సేవా సమితి స్టాల్కు ద్వితీయ బహుమతి…
సింగరేణి చోరీ సామాగ్రి పట్టివేత
Singareni: సింగరేణి సంస్థకు సంబంధించిన చోరీ సొత్తు ఎస్అండ్పీసీ సిబ్బంది పట్టుకున్నారు. కొద్ది రోజులుగా దొంగలు తాండూరు మండలం మాదారం టౌన్షిప్లో ఉన్న ఇనుప సామాగ్రి ఎత్తుకెళ్తున్నారు. గుట్టకింద ఏరియా, గ్రౌండ్లో ఉన్న ఇనుప సామాను…
పలువురు ఇన్స్పెక్టర్ల బదిలీ
Transfer of several inspectors :మల్టీ జోన్ వన్ పరిధిలో పనిచేస్తున్న పలువురు ఇన్ స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐ జి పి.చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రామగుండం సిఎస్బి లో ఉన్న వెంకటేశ్వర్లును ఖమ్మం జిల్లా కారేపల్లికి…
పడిపోయిన ఉష్ణోగ్రతలు… పెరిగిన చలి తీవ్రత
Weather: తెలంగాణ చలితో గజగజ వణికిపోతోంది. రెండు రోజులుగా రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గిపోతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో చలి తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. చాలా…
బుగ్గ జాతరకు ఏర్పాట్లు ముమ్మరం
Arrangements for the Bugga fair are in full swing : తాండూరు మండలం శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయ జాతర పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. జాతర సమయం దగ్గర పడుతుండడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా…
హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు
Manchiryal: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దానికి సంబంధించిన వివరాలు మంచిర్యాల డీసీపీ సుధీర్ రామ్నాథ్ కెకాన్ వెల్లడించారు. కొత్త తిమ్మాపూర్ శివారు…
రేపు కాదు.. ఎల్లుండి..
KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ రేపటి కొండగట్టు పర్యటన వాయిదా పడింది. ఆయన మంగళవారం కాకుండా, బుధవారం వెళ్లనున్నారు. మంగళవారం కొండగట్టులో పెద్ద ఎత్తున భక్తులు ఉంటారు. ఆ రద్దీ నేపథ్యంలో ఆయన కొండకు వెళ్తే ఇబ్బందులు తలెత్తుతాయనే…
మళ్లొచ్చినాయిరో… మాయదారి విత్తనాలు
Manchiryal: ఏటా నకిలీ పత్తి విత్తనాలు కొంపముంచుతున్నాయి. గ్లైసిల్ విత్తనాలు పెద్ద ఎత్తున పల్లెలకు చేరుతూనే ఉన్నాయి. సీజన్ ప్రారంభంలో అధికారులు, పోలీసుల నిఘా ఉంటుందని గమనించిన నకిలీ విత్తన వ్యాపారులు తెలివిగా ముందుగానే…
పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
Center appointed new governors: దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ను నియమించారు. అయోధ్య కేసుతో పాటు ట్రిపుల్ తలాఖ్ కేసులు…
ఎమ్మెల్యే చిన్నయ్య క్షమాపణ చెప్పాలి
Bellampalli: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మతిస్థిమితం లేని, అహంకార వైఖరితో అనుచిత వాఖ్యలు చేస్తున్నారని, భారత కమ్యూనిస్టు పార్టీకి క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి…