Browsing Category

తాజా వార్తలు

ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి

Medical Camp: ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ద వహించి జాగ్రత్తలు పాటించాలని నస్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని న్యూ నాగార్జున కాలనీలో డాక్టర్ కేర్ హోమియోపతి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని…

కాంగ్రెస్ నేతలకు ప్యాకెట్ మనీ కింద రూ. 1000 కోట్లు

BJP Telangana chief Bandi Sanjay: కాంగ్రెస్ నేతలకు ప్యాకెట్ మనీ కింద ముఖ్య‌మంత్రి కేసీఆర్ రూ.1000 కోట్లు ఇచ్చాడని బీజేపీ తెలంగాణ చీఫ్ బండిసంజయ్ వ్యాఖ్యానించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మీడియాతో చిట్ చాట్ మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్…

కోకాపేట భూమి మీ అయ్య జాగీరనుకున్నవా?

Bandi Sanjay Kumar: కోకాపేట భూమి మీ అయ్య జాగీరనుకున్నవా? ఆ ప్రాంతంలో గజం లక్షకుపైగా పలుకుతుంటే రూ.7,500 చొప్పున 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా కట్టబెడతారు? అదే ప్రాంతంలో సర్కారు భూమిని హెచ్ఎండీఏ అధికారులు గజానికి లక్ష పదివేలకు…

నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా..

Fake seeds: న‌కిలీ విత్త‌నాల‌పై పోలీసు శాఖ ప్ర‌త్యేక నిఘా పెట్టింది. న‌కిలీ విత్త‌నాల విక్ర‌యాలు, ర‌వాణాపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశాల నేప‌థ్యంలో పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. వానాకాలం ద‌గ్గ‌ర ప‌డుతుంటంతో రైతులు…

ఎగిరే శ‌వ పేటిక‌ల‌కు కాలం చెల్లింది

MiG-21: మిగ్-21 ఫైటర్​ ఎయిర్ క్రాఫ్ట్ ల సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ నిర్ణ‌యం తీసుకుంది. మొత్తం 50 మిగ్​ యుద్ధ విమానాలను పక్కకు పెట్టింది. ఈ విమానాలు త‌ర‌చూ ప్ర‌మాదానికి గురి కావ‌డం, పెద్దఎత్తున మ‌ర‌ణాలు…

పోలీసుల అదుపులో ఆ న‌లుగురు

Murder:మంచిర్యాల జిల్లా కేంద్రంలో జ‌రిగిన మ‌హిళ కేసులో పోలీసుల అదుపులో న‌లుగురు వ్య‌క్తులు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిప‌ల్ కార్యాల‌యం స‌మీపంలో రాజీవ్నగర్ కాలనీకి చెందిన స్వప్న శ్రీ అనే మ‌హిళ‌ను హ‌త్య చేసిన విష‌యం తెలిసిందే. ఈ…

ఆర‌ని కాష్టం… ఆరిజ‌న్ వివాదం..

Mla Durgam Chinnayya: బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌కు సంబంధించిన ఆరిజ‌న్ వివాదం అస‌లే స‌ద్దుమ‌ణ‌గ‌డం లేదు. రావ‌ణ‌కాష్టంలా అది మండుతూనే ఉంది. అలా మండుతూనే ఉంది అనేకంటే ఆరిజ‌న్ నిర్వాహ‌కులు దానిని ఆర‌నివ్వ‌కుండా నిప్పు…

బొగ్గు గనిలో ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు

Singareni:సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం సంభవించింది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పీ-3 గనిలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. గనిలోని మూడో సీమ్, 3 ఎస్పీ 2 డిస్ట్రిక్, 20వ లెవల్ వద్ద రూఫ్ ఫాల్ అయింది. ఈ…

ద‌ళిత బ‌స్తీ భూమే హ‌త్య‌కు కార‌ణం

Murder: మంచిర్యాల‌లో మ‌హిళ హ‌త్య విష‌యంలో ప‌లు సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ద‌ళిత బ‌స్తీ కింద ప్ర‌భుత్వం ఇచ్చిన మూడెక‌రాల భూమికి సంబంధించిన వివాద‌మే ఈ హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు నిర్దార‌ణ‌కు వ‌చ్చారు. ఆ మ‌హిళ‌ను చంపింది…

చ‌నిపోయిన బాలుడితో కేక్ క‌ట్ చేయించారు

Kumurabhim Asifabad District: తెల్ల‌వారితే పుట్టిన రోజు... కానీ, విధి వెక్కిరించింది. ప‌ద‌హారేళ్లు కూడా నిండ‌ని బాలున్ని ఓ వ్యాధి రూపంలో బ‌లిగొంది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చ‌నిపోయిన త‌న కొడుకు శ‌వంతోనే కేక్ క‌టింగ్ చేయించి…