Browsing Category

తాజా వార్తలు

రాజ‌న్న హుండీ ఆదాయం రూ.85.80 ల‌క్ష‌లు

Vemulawada Sri Parvati Rajarajeswara Swamy Temple: వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి హుండీల లెక్కింపు బుధవారం నిర్వ‌హించారు. ఆలయ ఓపెన్ స్లాబ్ లో జరిగిన‌ హుండీల లెక్కింపు ద్వారా 15 రోజులకు స్వామి వారి ఆదాయం 85లక్షల 80వేల 671 రూపాయిలు…

నేత‌లు… బూతులు…

Congress:కాంగ్రెస్‌లో క‌ల‌హాలు కామ‌న్‌.. వ‌ర్గ‌పోరు లేకుండా, నేత‌లు గొడ‌వ‌లు పెట్టుకోకుండా దాదాపు ఏ స‌మావేశం ముగియ‌దు. ఇప్పుడు కూడా అదే జ‌రిగింది. ఏఐసీసీ సెక్రటరీ నదీమ్ జావిద్ ఎదురుగానే నేత‌లు బూతు పురాణంతో వాగ్వావాదానికి దిగారు. రెండు…

నాగ్‌పూర్ – సికింద్రాబాద్ మ‌ధ్య వందే భారత్ రైలు

Vande Bharat Train: తెలంగాణ‌కు మ‌రో వందేభార‌త్ రైలు ప్రారంభించేందుకు రైల్వేశాఖ క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ రైలు రూట్ కూడా సిద్ధం చేసిన ఆ శాఖ పూర్తి స్థాయిలో న‌డిపేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించింది. నాగ్‌పూర్ నుంచి సికింద్రాబాద్ వరకు…

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా

Congress Party: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ఆ పార్టీ నేత కుశనపెల్లి లక్ష్మణ్ ప్ర‌క‌టించారు. 15 సంవత్సరాలుగా పార్టీలో ఉంటూ పార్టీ గెలుపు కోస క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పాటుపడ్డానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సైతం త‌న‌ను…

ప‌లువురు డిప్యూటీ క‌లెక్ట‌ర్ల బ‌దిలీ

Transfer of several Deputy Collectors:ప‌లువురు డిప్యూటీ క‌లెక్ట‌ర్ల‌ను బ‌దిలీ చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. సంగారెడ్డిలో విధులు నిర్వ‌హిస్తున్న ఎం.న‌గేష్‌కు జిల్లా రెవెన్యూ…

తండ్రి చ‌నిపోయాడు.. త‌ల్లి వంట మ‌నిషి..

Civils Results: తండ్రి గ‌తంలోనే మ‌ర‌ణించాడు.. త‌ల్లి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో వంట మ‌నిషిగా ప‌ని చేస్తుంది... అయినా క‌ష్ట‌ప‌డి చ‌దివాడు. యూపీఎస్సీ ఫ‌లితాల్లో మెరిశాడు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల ప‌రిధిలోని తుంగెడ గ్రామానికి చెందిన…

జూన్ 24 నుంచి పోడు పట్టాల పంపిణీ

CM KCR: జూన్ 24 నుంచి 30 వరకు గిరిజనలకు పోడు భూముల పట్టాల పంపిణీ నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రోజు వారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు భూముల పట్టాల…

మోదీ నంబ‌ర్ 1

Pm Modi: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన దేశాధినేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి టాప్‌లో నిలిచారు. అమెరికాకు చెందిన ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’ సంస్థ సర్వేలో మోదీకి 78 శాతం రేటింగ్‌ దక్కింది. అంతకు ముందు సర్వేల్లోనూ ఆయన తొలిస్థానంలోనే…

నేను చనిపోతే ఆ సీఐ బాధ్యుడు

Adilabad:ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ యువకుడు పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు డబ్బా తో వచ్చిన సిందే రోహిత్ అనే యువకుడు పోలీసులు తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ ఆత్మహత్య…

మోదీ కాళ్లు మొక్కిన మ‌రో ప్రధాని

Narendra Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు మొక్కారో ప్ర‌ధాన‌మంత్రి. మోదీ ప్ర‌స్తుతం విదేశీ ప‌ర్య‌ట‌నో ఉన్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆదివారం ఆయ‌న ప‌పువా న్యూ గినియా చేరుకున్నారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకు స్వాగతం…