Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
1,000కి పెరగనున్న ఎంపీ స్థానాలు
Parliament of India: ‘‘భవిష్యత్తులో, ఎంపీల సంఖ్య పెరిగినప్పుడు, వారు ఎక్కడ కూర్చుంటారు? అందువల్ల, కొత్త పార్లమెంటు భవనం అవసరమైంది. త్వరలో ఎంపీ సీట్లు పెరుగుతాయి, పాత పార్లమెంట్లో తగినన్ని సీట్లు లేవు, పాత పార్లమెంట్లో సాంకేతిక…
అమ్మాయి పుట్టిందని.. ఏనుగుపై ఊరేగించారు..
అమ్మో ఆడపిల్లా... అయ్యో పాపం ఆడపిల్ల పుట్టిందంటగా.. ఎవరికైనా ఆడపిల్ల పుడితే ఇవీ నిట్టూర్పులు.. కామెంట్లు... ఆడపిల్ల అనగానే పురిట్లోనే చంపేసే రోజులివి. కానీ, ఆడపిల్ల పుట్టిందని ఏనుగు అంబారీ మీద ఊరేగింపుగా తీసుకువచ్చి సంబురాలు…
బ్రేకింగ్.. మంచిర్యాల జిల్లాలో మరో హత్య
Murder: మంచిర్యాల జిల్లాలో మరో హత్య చోటు చేసుకుంది. తన భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించాడని సొంత బాబాయినే హత్య చేశాడో వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం నార్లాపూర్ లో సురేష్ అనే వ్యక్తి తన సొంత…
పేకాట స్థావరంపై మెరుపు దాడి.. రూ. 13.11 లక్షలు స్వాధీనం
పేకాట స్థావరంపై మెరుపుదాడి చేసిన పోలీసులు రూ. 13.11 లక్షలు స్వాధీనం చేసుకుని 14 మందిపై కేసు నమోదు చేశారు. శనివారం సాయంత్రం సిర్పూర్(టి) మండలం భీమన్న గుడి అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై కౌటాల సీఐ సాధిక్ పాషా, దీకొండ రమేశ్ అధ్వర్యంలో…
మంచినీళ్లకు వెళ్లి… బావిలో పడ్డ ముగ్గురు మహిళలు
Komuram Bhim Asifabad District: మంచినీళ్ల కోసం వెళ్లి ముగ్గురు మహిళలు బావిలో పడ్డారు. సమయానికి వారిని చూసిన స్థానికులు కాపాడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం గౌరీ కొలంగూడ…
నేరాల నియంత్రణకే ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం’
Ramagundam Police Commissionerate: పోలీసులు ఉన్నది ప్రజల రక్షణ కోసమేనని, ప్రజలకు పోలీసులు భద్రత, భరోసా కల్పించడానికి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతాయని జైపూర్ ఏసీపీ నరేందర్ అన్నారు. కోటపల్లి మండలం అన్నారంలో…
అక్క తోడుగా… భూ మాత నీడగా…
NREGS: తల్లి కష్టపడుతోంది. ఆ చిన్నోడికి నిద్ర ముంచుకు వచ్చింది.. ఇంకేం భూమాతే పట్టుపాన్పు అయ్యింది. అక్క తోడుగా ఉండటంతో ఆ చిన్నారి హాయిగా నిద్రపోయాడు. ఎన్ఆర్ఈజీఎస్(వంద రోజుల పని)లో భాగంగా తల్లి పని చేస్తుండటంతో తన బాబుని…
రాజదండ రహస్యం…
Sengol: కొత్త పార్లమెంట్ భవనం మరోకొత్త ప్రత్యేకత సంతరించుకోనుంది. ఆ ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా ప్రధాని మోదీ ఒక బంగారు రాజదండాన్ని స్పీకర్ కుర్చీ సమీపంలో ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా వెల్లడించారు.…
నాలుగు కలెక్టరేట్లను ప్రారంభించనున్న కేసీఆర్
KCR:తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న నాలుగు జిల్లాల కలెక్టరేట్లను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. జూన్ 4 (ఆదివారం) నిర్మల్ కలెక్టరేట్, జూన్ 6 (మంగళవారం) నాగర్ కర్నూల్ కలెక్టరు…
మహిళకు సీటిచ్చి… తాను మృత్యు ఒడికి..
Accident: తాను కూర్చున్న సీటు ఓ మహిళకు ఇచ్చి రైలు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు ఒక యువకుడు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం ఐబీ ప్రాంతానికి చెందిన ఆవిడపు రోహిత్ (22) కళాశాల చేరేందుకు హైదాబాద్ బయల్దేరాడు. ఉదయం రేచిని…