Browsing Category

తాజా వార్తలు

మ‌హా విరాళం..

IIT Kanpur:తమకు ఉన్నత విద్య అందించిన విద్యా సంస్థ‌కి పూర్వ విద్యార్థ ఉలు రూ.100 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇది దేశంలోనే పూర్వ విద్యార్థుల నుండి వచ్చిన అతిపెద్ద విరాళంగా నిపుణులు చెబుతున్నారు. దీంతో పూర్వ విద్యార్థుల‌పై ప్ర‌శంస‌లు…

ఏబీవీపీ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

ABVP:అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 44 వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను ఈ రోజు మంచిర్యాల ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల ఆవరణంలో కళాశాల ప్రిన్సిపల్ ఐత శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా వ్యవస్థ ప్రముఖ్‌ చెట్టి…

ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ లో మంటలు.. ఒకరి సజీవ దహనం

Train Fire :ఎర్నాకుళం వెళ్లే (18189 నంబరు) ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 గంటలకి అగ్నిప్రమాదం సంభవించింది. విశాఖపట్నం జిల్లా దువ్వాడ మీదుగా ప్రయాణిస్తున్న ఈ రైలులో ప్యాంట్రీ కారుకు ఆనుకుని ఉన్న బీ1, ఎం2…

సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..

Cibil Score:సిబిల్ స్కోర్ నిబంధ‌న‌లు మారుతున్నాయి.... ఆర్‌బీఐ కొత్త రూల్స్‌తో సిబిల్ స్కోర్ అప్‌డేట్ వేగవంతం కానుంది... కొంద‌రు పాత అప్పులు తీర్చేసి... సిబిల్ స్కోర్ పెర‌గ‌డం కోసం నెల‌ల త‌ర‌బ‌డి చూసేవారు.. కానీ అది అప్‌డేట్ కాక చాలా…

సింగ‌రేణిని నిండా ముంచుతున్నారు

Singareni:కాంగ్రెస్ ప్ర‌భుత్వం సింగ‌రేణి కార్మికుల‌కు ఇచ్చిన హామీలు అమ‌లుచేయ‌క‌పోగా, ఉన్న వాటికి ఎగ‌నామం పెడుతోంద‌ని, మెడిక‌ల్ అన్‌ఫిట్‌లో కార్మికుల‌కు తీర‌ని అన్యాయం చేస్తోంద‌ని బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత హ‌రీష్‌రావు(Harish Rao) ధ్వ‌జమెత్తారు.…

ఆ రెండూ దోపిడీ పార్టీలే..

Union Minister Kishan Reddy:కేసీఆర్(KCR) తెలంగాణను ముంచి పోయాడు... తెలంగాణ ప్రజలను ఆయన బానిసలుగా అనుకున్నాడు కాబట్టి ఆయన ఫారం హౌజ్ కే పరిమితం అయ్యాడు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సైతం ప‌రిస్థితి ఏం మారలేదని ఆ రెండూ దోపిడీ…

య‌మ‌దూత‌లు వ‌స్తున్న‌య్‌..

Drone Technology in Modern Warfare :ఆధునిక యుద్ధంలో డ్రోన్లు కీలకంగా మారుతున్నాయి. నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటం, శత్రు లక్ష్యాలపై సులభంగా దాడి చేసేలా ఉంటుండటంతో డ్రోన్ల తయారీపై ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నాయి. మూడేళ్లుగా సాగుతున్న…

రైతుపై అడ‌వి పందుల దాడి.. తీవ్ర గాయాలు

రైతుపై అడ‌వి పందులు దాడులు చేయ‌డంతో అత‌నికి తీవ్ర గాయాల‌య్యాయి. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండ‌లం గోయగాంలో జ‌రిగ‌ని ఈ ఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి... తిర్యాణి మండ‌లం గోయ‌గాంకు చెందిన రైతు మేక భీమేష్(37) చేను నుంచి ఇంటికి…

ప్రెస్‌క్ల‌బ్‌లో దొంగ‌త‌నం

Press Club:గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ప్రెస్‌క్ల‌బ్‌లో దొంగ‌తానికి పాల్ప‌డ్డారు. మంచిర్యాల జిల్లా ల‌క్ష్సెట్టిపేట ప్రెస్ క్లబ్ భవన్ లో దొంగతనం జ‌రిగింది. ప‌ట్ట‌ణంలోని త‌హ‌సీల్దార్ కార్యాల‌యం వెన‌కాల ఉన్న ఈ ప్రెస్‌క్ల‌బ్ తాళాలు పగులగొట్టి…

సొంత పార్టీ నేత‌లు, పోలీసులు, అధికారుల‌పై మంత్రి సీరియ‌స్‌

Minister Vivek:కొందరు పార్టీకి ద్రోహం చేశారు... అక్రమార్కులకు అండగా నిలబడి, ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయి... ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోం.. అక్రమాలకు పాల్పడేవారికి అధికారులు, పోలీసులు వత్తాసు పలకడం…