Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఒక్క రోజులోనే 15 మందిపై దాడి
Manchiryal: మంచిర్యాల జిల్లా మందమర్రిలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నారు. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే దాదాపు 15 మందిపై దాడి చేశాయి. మందమర్రి మండలం రామకృష్ణాపూర్ లోని జోన్ 1, జోన్ 2లో 2 పిచ్చి కుక్కలుస్వైర విహారం చేశాయి. నిన్న…
ప్రాణం పోతున్నా.. మరో నలుగురికి ప్రాణ దానం
Organ donation: అవయవ దానం కొందరిని చిరస్మరణీయులను చేస్తూ .. మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. చనిపోయిన తర్వాత అవయవ దానం చేయడం వల్ల మరొకరి జీవితం నిలబడటమే కాకుండా చనిపోయిన వారు జీవించినట్లు ఉంటుంది... అలాంటి పనే మంచిర్యాల జిల్లాకు…
సార్.. కింగ్ఫిషర్ బీర్లు అమ్మడం లేదు..
జగిత్యాలలో కింగ్ఫిషర్ బీర్లు అందుబాటులో ఉండటం లేదని ఓ వ్యక్తి ఏకంగా కలెక్టర్కే ఫిర్యాదు చేశారు. దీంతో ఆ సమస్య పరిష్కరిస్తామని అదనపు కలెక్టర్ హామీ సైతం ఇచ్చారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం…
బైరి నరేష్కు మరోసారి దేహశుద్ది
నాస్తికుడు బైరి నరేష్ కు అయ్యప్ప భక్తులు మరోసారి దేహశుద్ధి చేశారు. ఓ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుకు వెళ్లి వచ్చినా తన ప్రవర్తన మార్చుకోకుండా తిరిగి అయ్యప్పపై వ్యాఖ్యలు చేశాడు. దీంతో వారు దాడికి పాల్పడ్డారు.
అయ్యప్ప…
ప్రీతి కన్ను మూసింది
వరంగల్ కాకతీయ వైద్య కాలేజీకి చెందిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి మృతి చెందింది. ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ఆదివారం వైద్యులు ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆమె చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఆస్పత్రి వద్ద భారీ సంఖ్యలో…
ఓపెన్ కాస్ట్ లో తప్పిన ప్రాణాపాయం
Singareni:సింగరేణి ఓపెన్ కాస్ట్ లో ఆదివారం జరిగిన ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది. రామగుండం ఏరియా ఆర్జీ3 ఓపెన్కాస్ట్ 1 లో అధికారులు తీసుకువచ్చిన బొలెరో (కాంపర్) ను డంపర్ ఢీకొట్టింది. కుడివైపు ఉన్న కాంపర్ డంపర్ ఆపరేటర్ సదా శ్రీనివాస్ కి…
మూడు ఆలయాల ధ్వంసం
Komurambheem Asifabad: కొందరు దుండగులు వరుసగా ఆలయాలపై దాడులు చేస్తున్నారు. కేవలం రెండు రోజుల్లో మూడు దేవాలయాలపై దాడి చేసి విగ్రహాలు ధ్వంసం చేశారు.
కొమురంభీం జిల్లా బెజ్జూర్, చింతలమానేపల్లి మండలాల్లో రెండురోజు వ్యవధిలో మూడు ఆలయాలపై…
నకిలీ విత్తనాల పాపం.. ఎమ్మెల్యేల హస్తం…
Fake seeds: ప్రజలు తప్పుదోవ పట్టకుండా, వారికి ఎలాంటి కీడు జరగకుండా చూడాల్సిన ఎమ్మెల్యేలే తమ వారి కోసం తప్పు చేస్తున్నారు. అలా చేసేవారిని ప్రోత్సహిస్తున్నారు. దీంతో ప్రజలు ముఖ్యంగా పది మందికి అన్నం పెట్టే రైతన్న నష్టపోతున్నాడు. ఎవరు…
ఆ కుతంత్రాలను తిప్పికొడదాం
Balka Suman: చెన్నూరు నియోజకవర్గం పచ్చగా ఉంటే చూసి ఓర్వలేని ప్రగతి నిరోధకులు చిచ్చు పెట్టే కుట్రలు చేస్తున్నారని అలాంటి కుతంత్రాలను తిప్పి కొడదామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. ఆయన శనివారం ఈ మేరకు ఒక…
బ్యాంక్ మేనేజర్ కే సైబర్ వల… రూ. 2.25 లక్షలు స్వాహా
Telangana: తమ ఖాతాదారులు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా చూడాల్సిన ఓ బ్యాంక్ మేనేజరే వారి బారిన పడి డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ ఘటనలో రూ. 2.25 లక్షలు స్వాహా కాగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సైబర్ నేరగాళ్ల బారిన ఏం…