Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఖాకీలకు కాసులు..
Telangana Police: నకిలీ పత్తి విత్తనాలు రైతుల పాలిట శాపంగా మారుతుండగా పోలీసులకు మాత్రం ఇవి కాసులు కురిపిస్తున్నాయి. బెల్లంపల్లి డివిజన్లోని పోలీసులకు ఇవి కల్ప తరువుగా మారాయాంటే ఆశ్చర్యం లేదు. గతంలో టాస్క్ఫోర్స్లో పనిచేసిన…
బెల్లంపల్లి ఏరియాలో ఉద్యోగులను నియమించాలి
Bellampally Area : బెల్లంపల్లి ఏరియాలోని గనులు, డిపార్ట్మెంటుల్లో కార్మికుల కొరత తీవ్రంగా ఉందని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాస్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో ఉత్పత్తి, రక్షణకు విఘాతం…
కొండగట్టుకు రూ. 1000 కోట్లు ఇచ్చేందుకైనా సిద్దం
Telangana: ప్రపంచాన్నే ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. కొండగట్టు క్షేత్రాన్ని పరిశీలించి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించేందుకు కేసీఆర్ బుధవారం…
సింగరేణి సేవా సమితి స్టాల్కు ద్వితీయ బహుమతి
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్లో సింగరేణి సేవా సమితి ఏర్పాటు చేసిన స్టాల్ కు ద్వితీయ బహుమతి లభించింది. నుమాయిష్ లో మొత్తం 2500 స్టాళ్లను ఏర్పాటు చేయగా.. ఇందులో కార్పోరేట్ విభాగంలో సింగరేణి సేవా సమితి స్టాల్కు ద్వితీయ బహుమతి…
సింగరేణి చోరీ సామాగ్రి పట్టివేత
Singareni: సింగరేణి సంస్థకు సంబంధించిన చోరీ సొత్తు ఎస్అండ్పీసీ సిబ్బంది పట్టుకున్నారు. కొద్ది రోజులుగా దొంగలు తాండూరు మండలం మాదారం టౌన్షిప్లో ఉన్న ఇనుప సామాగ్రి ఎత్తుకెళ్తున్నారు. గుట్టకింద ఏరియా, గ్రౌండ్లో ఉన్న ఇనుప సామాను…
పలువురు ఇన్స్పెక్టర్ల బదిలీ
Transfer of several inspectors :మల్టీ జోన్ వన్ పరిధిలో పనిచేస్తున్న పలువురు ఇన్ స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐ జి పి.చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రామగుండం సిఎస్బి లో ఉన్న వెంకటేశ్వర్లును ఖమ్మం జిల్లా కారేపల్లికి…
పడిపోయిన ఉష్ణోగ్రతలు… పెరిగిన చలి తీవ్రత
Weather: తెలంగాణ చలితో గజగజ వణికిపోతోంది. రెండు రోజులుగా రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గిపోతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో చలి తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. చాలా…
బుగ్గ జాతరకు ఏర్పాట్లు ముమ్మరం
Arrangements for the Bugga fair are in full swing : తాండూరు మండలం శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయ జాతర పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. జాతర సమయం దగ్గర పడుతుండడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా…
హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు
Manchiryal: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దానికి సంబంధించిన వివరాలు మంచిర్యాల డీసీపీ సుధీర్ రామ్నాథ్ కెకాన్ వెల్లడించారు. కొత్త తిమ్మాపూర్ శివారు…
రేపు కాదు.. ఎల్లుండి..
KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ రేపటి కొండగట్టు పర్యటన వాయిదా పడింది. ఆయన మంగళవారం కాకుండా, బుధవారం వెళ్లనున్నారు. మంగళవారం కొండగట్టులో పెద్ద ఎత్తున భక్తులు ఉంటారు. ఆ రద్దీ నేపథ్యంలో ఆయన కొండకు వెళ్తే ఇబ్బందులు తలెత్తుతాయనే…