Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
మళ్లొచ్చినాయిరో… మాయదారి విత్తనాలు
Manchiryal: ఏటా నకిలీ పత్తి విత్తనాలు కొంపముంచుతున్నాయి. గ్లైసిల్ విత్తనాలు పెద్ద ఎత్తున పల్లెలకు చేరుతూనే ఉన్నాయి. సీజన్ ప్రారంభంలో అధికారులు, పోలీసుల నిఘా ఉంటుందని గమనించిన నకిలీ విత్తన వ్యాపారులు తెలివిగా ముందుగానే…
పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
Center appointed new governors: దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ను నియమించారు. అయోధ్య కేసుతో పాటు ట్రిపుల్ తలాఖ్ కేసులు…
ఎమ్మెల్యే చిన్నయ్య క్షమాపణ చెప్పాలి
Bellampalli: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మతిస్థిమితం లేని, అహంకార వైఖరితో అనుచిత వాఖ్యలు చేస్తున్నారని, భారత కమ్యూనిస్టు పార్టీకి క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి…
పైన వడ్ల బస్తాలు.. కింద నకిలీ పత్తి విత్తనాలు
Manchiryal: టాస్క్ఫోర్స్ పోలీసుల దాడుల్లో నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా, 5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు, మహేంద్ర బొలేరోతో పాటు కారు సైతం స్వాధీనం చేసుకున్నారు.…
సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా..
Telangana : తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి తన పుట్టిన రోజు సందర్భంగా దీనిని ఈ నెల 17న ప్రారంభించాల్సి ఉంది. ఈ కొత్త సచివాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించాలని, ప్రారంభోత్సవం…
మరణాల మధ్య జననం..
Turkey Earth Quake: ఎక్కడ చూసినా శిథిలాల గుట్టలే.. చుట్టూ శవాలే.. అయిన వాళ్లను కోల్పోయిన వాళ్ల ఆక్రందనలు.. చాలా మంది తమ వాళ్లను కోల్పోయిన బాధతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కానీ, ఆ శిథిలాల మధ్యే, శవాల మధ్యే ఓ చిన్నారి…
ఆసిఫాబాద్ కలెక్టర్ గా హేమంత్ సహదేవ్ రావు
Komuram bheem Asifabad: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా హేమంత్ సహదేవ్ రావును నియమించారు. ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హేమంత్ 2016 బ్యాచ్ కి చెందిన వారు కాగా, ప్రస్తుతం నిర్మల్ అడిషనల్…
ఇది మహిళా సంక్షేమ ప్రభుత్వం
Mancheiryal: మహిళల సంక్షేమం కోసమే కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. లక్షెట్టిపేట మండలం అంకత్పల్లిలో రూ.5 లక్షలతో నిర్మిస్తున్న డ్వాక్రా మహిళా సంఘ భవనానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన…
దేశంలో తొలిసారిగా లిథియం నిక్షేపాల గుర్తింపు
Jammu And Kashmir: దేశంలోనే తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో లిథియం నిక్షేపాలను కనుగొన్నారు. జమ్మూ కాశ్మీర్లో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రియాసి జిల్లాలో సలాల్ - హైమనా ప్రాంతంలో లిథియం…
పోగొట్టుకున్నచోటే
పొగొట్టుకున్న చోటే వెతుక్కోవడం అంటే ఖచ్చితంగా ఇదే.. అదానీ సంపద ఎంత వేగంగా కరిగిపోయిందో... అంతే వేగంగా పెరుగుతోంది. గౌతమ్ అదానీ ఒక్క రోజులోనే నాలుగు బిలియన్ డాలర్ల మేర సంపాదించారు.
అదానీ గ్రూప్ కృత్రిమంగా షేరు ధరలను పెంచుతోందనే…