Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
కొమురం భీమ్ వర్థంతికి రండి
గిరిజనుల ఆరాధ్య దైవం కొమురంభీమ్ వర్థంతికి రావాలని ప్రధానమంత్రి మోదీని ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపూరావ్ కోరారు. అక్టోబర్ 10న ఆయన వర్థంతి ఉంటుందని ఆ సమయంలో రావాలని సాదరంగా ఆహ్వానించారు. శుక్రవారం ఎంపీ సోయం బాపూరావు ప్రధానమంత్రిని…
సోనియా దేశం కోసం త్యాగం చేసింది
సోనియా గాంధీ దేశం త్యాగం చేశారని, అలాంటి వ్యక్తిపై ఈడీ పేరిట విచారణ జరపడం శోచనీయమని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధిని విచారణ పేరుతో ఈ.డీ.వేధించడాన్ని నిరసిస్తూ మంచిర్యాలలో నిరసన…
అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం
బెల్లంపల్లి మండలం చంద్రవెళ్లి అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేశారు. అంతకుముందు ఒక సెల్ఫీ వీడియో తీసుకుని తన చావుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజేశం కారణం అవుతారని సానిటైజర్ తాగారు.
బెల్లంపల్లి మండలం చంద్రవెళ్లి…
వాసిరెడ్డి నోరు అదుపులో పెట్టుకో..
మంచిర్యాల:పెద్ద వాళ్లను తిట్టినంత మాత్రాన పెద్దోళ్లను అయిపోరని, ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య తన నోరు అదుపులో పెట్టుకోవాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు B.వెంకట్రావ్ హెచ్చరించారు. శ్రీరాంపూర్…
ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేయండి
బెల్లంపల్లి నియోజకవర్గంలో విద్యాపరంగా ఉన్న పలు సమస్యలపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మంత్రితో బెల్లంపల్లి లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని…
ఆదివాసులపై దాడులు మానవ హక్కుల ఉల్లంఘనే…
పోడు భూముల సమస్యను సాకుగా చూపి తెలంగాణ ప్రభుత్వం అటవీ అధికారులు పోలీసుల చేత ఆదివాసులపై దాడులు చేయిస్తోందని ఎంపీ సోయంబాపురావ్ అన్నారు. ఈ సంఘటనలపై మానవ హక్కుల కమిషన్ స్పందించి బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం…
మీరు పోరాటం చేయండి.. మీ వెంట మేముంటాం..
మంచిర్యాల : ఈ భూములు మీవే.. మీరు పోరాటం చేయండి.. మీ వెంట మేముంటామని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ హామీ ఇచ్చారు. దండేపల్లి మండలం కోయపోశగూడెం రైతులతో వైఎస్ షర్మిళ మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను బాధిత మహిళలు షర్మిళ…
తక్షణం రూ.5 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలి
మంచిర్యాల: వర్షాలు,వరదల వల్ల నష్టపోయిన మంచిర్యాల జిల్లా ప్రజలకు తక్షణమే రూ.5 కోట్లు ప్యాకేజీ ప్రకటించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ డిమాండ్ చేశారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి…
ఫారెస్ట్ అధికారుల ఆగడాలపై సమగ్ర విచారణ..
తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూములు సాగు చేస్తున్న ఆదివాసులపై అధికారులు తరచూ దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయించడాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ ఆక్షేపించిందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు స్పష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీలో జాతీయ గిరిజన…
సింగరేణి నిధులు ఇష్టమెచ్చినట్లు మళ్లిస్తున్నారు
మంచిర్యాల : సింగరేణి నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు వాడుకుంటోందని ఏఐటీయూసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి నిధులను మళ్లించడాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా గనులు, డిపార్ట్మెంట్లపై ఏఐటియుసీ ఆధ్వర్యంలో…