Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
గణపతి లడ్డూ చోరీ.. ఎత్తుకెళ్లిన పిల్ల దొంగలు
The theft of the laddu in Ganesha's hand: గణేషుడి చేతిలో లడ్డూ పది మందికి పంచితే దోషాలు పోతాయి.. డబ్బు వస్తుంది.. ఇదీ ఓ మహిళ నమ్మకం. దీంతో ఆ లడ్డూ దొంగతనం చేసేందుకు కొడుకుని పురమాయించింది. ఎనిమిది సంవత్సరాల ఆ బాలుడు ఇద్దరు…
అమెరికాలో మంచిర్యాల యువకుడి మృతి
Death of a handsome young man in America: తమ కొడుకు అమెరికా వెళ్తున్నాడని ఉన్నత చదవులు చదువకుని తిరిగి వస్తాడని ఆ తల్లిదండ్రులు ఆశించారు. తాను కూడా ఉన్నత చదువులు చదివి తమ వారికి మంచి పేరు తీసుకురావాలని ఆ యువకుడు సైతం…
ఉన్నతాధికారుల తిట్లు.. పోలీసుల పాట్లు..
The ongoing police hunt for Maoists: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి మావోయిస్టులు ప్రవేశించిన విషయాన్ని నిఘా వర్గాలు పసిగట్టడంలో విఫలం చెందాయా..? హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులు చెప్పే వరకు వారు ఆ విషయాన్ని గ్రహించలేదా..?…
సీపీఎస్ రద్దు చేసే వరకు ఆందోళన
Struggle for abolition of CPS: సీపీఎస్ రద్దు చేసే వరకు పీఆర్టీయూ (PRTU TS) ఆందోళన నిర్వహిస్తుందని ఆ యూనియన్ అధ్యక్షుడు ఆవునూరి తిరుపతి స్పష్టం చేశారు. రాష్ట్ర పిలుపు మేరకు భీమిని మండల తహసీల్దార్ పరమేశ్వర రెడ్డికి వినతిపత్రం…
తెలంగాణలో ఆ ఆపరేషన్ల నిలిపివేత
Suspension of operations in Telangana: ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఆపరేషన్ల విషయంలో సైతం నిబంధనల్లో మార్పులు చేసింది. ఇక నుంచి రోజుకు 15…
ఆపరేషన్ అడెల్లు..
Police combing forests for Maoists: అడెల్లు అలియాస్ భాస్కర్ ఇప్పుడు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పేరిది. మావోయిస్టు కీలక నేత, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు అడెల్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించాడని తెలియడంతో…
నిమజ్జనంలో అపశృతి.. ఇద్దరు మృతి
Ganesh Disruption in immersion.. Two died: వినాయక చవితి ఆ ఇంట విషాదాన్ని నింపింది. వినాయక నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవ శాత్తు ఇద్దరు నీటిలో కొట్టుకుపోయారు. వారిలో ఒకరు మృతి చెందగా మరోకరు గల్లంతయ్యారు. గల్లంతైన అమ్మాయి కోసం పోలీసులు గాలింపు…
మావోయిస్టుల డంప్ లభ్యం
Police found the dump of Maoists: కొద్ది రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్నల కోసం వేట సాగుతోంది. మావోయిస్టుల సంచారం పెరిగిందని పోలీసులకు సమాచారం అందిన నేపథ్యంలో నాలుగు జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ ముమ్మరం…
ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు
MLA distributed new pension cards: తెలంగాణ ప్రభుత్వం ప్రజాసంక్షేమం, రాష్ట్రఅభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతోందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు స్పష్టం చేశారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో 300 మంది లబ్ధిదారులకు…
187 కేంద్రాలు.. 98,880 మంది అభ్యర్థులు
All arrangements are complete for Singareni Junior Assistant Exam:సెప్టెంబరు 4న జరగనున్న సింగరేణి జూనియర్ అసిస్టెంట్ (ఎక్స్ టర్నల్) రాత పరీక్ష కోసం తెలంగాణలోని 8 జిల్లాల్లోని 187 పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు డైరెక్టర్…