Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
వారి కుటుంబాలకు అండగా ఉంటాం
వరదల్లో చిక్కుకున్న గర్భిణీని కాపాడే ప్రయత్నంలో అసువులు బాసిన సింగరేణి రెస్క్యూ సిబ్బంది మరణం దురదృష్టకరమని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి స్పష్టం చేశారు. ప్రమాదంలో మరణించిన చీలిక సతీష్, అంబాల రాము…
ఇక యూరియా బస్తాల్లో కాదు… బాటిళ్లలో..
యూరియా బస్తాలు తీసుకువెళ్లాంటే ఆ బస్తాలు మోసుకువెళ్లడం.. అందులోనూ బురదలో ఉండే పొలానికో, చేనుకో తీసుకువెళ్లడం అంటే.. కొంచం కష్ట సాధ్యమే.. కానీ ఇక నుంచి అలాంటి కష్టాలకు చెక్ పడనుంది. యూరియా బస్తాల్లో కాకుండా, బాటిళ్లలో…
మీ పిల్లలకు మందు పెట్టి సంపుతా
మంచిర్యాల :‘మీ పిల్లల్ని అంగన్వాడీ సెంటర్కు ఎలా పంపిస్తారో చూస్తా.. వారి సెంటర్కు పంపిస్తే మందు పెట్టి సంపుతా’ అని ఓ అంగన్వాడీ టీచర్ భర్త గ్రామస్తులను బెదిరించాడు. అంతేకాకుండా మహిళలు అని చూడకుండా ఇష్టం వచ్చినట్లు బూతులు…
మంత్రి కేటీఆర్ కాలికి గాయం..
మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాలికి గాయమైంది. కాలుజారీ కిందపడడంతో పాదం (ఆంకిల్ లిగిమెంట్) బెనికింది. దీంతో నడవలేని పరిస్థితి ఏర్పడింది. కాగా, మూడు వారాలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పడంతో ఇంట్లోనే…
ఉద్యోగాల పేరిట దళారుల దందా…
రామగుండం ఎరువుల కర్మాగారంలో తమకు ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలాది రూపాయలు వసూలు చేసి ఇటు ఉద్యోగాలు... అటు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు రోడ్డెక్కారు. దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని…
బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ (CITU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి కోరారు. చంద్రవెల్లి అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసుకున్న…
తాళం వేసి.. నిర్బంధించి..
తన కింద సిబ్బందితో పని చేయించుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా అధికారిదే.. కానీ, వారు బయటకు వెళ్లకుండా, కనీసం భోజనం, ఇతర పనులకు సైతం వెళ్లకుండా కార్యాలయానికి తాళం వేసి మరీ పనిచేయించాడో అధికారి. వివరాల్లోకి వెళితే...
మంచిర్యాల…
ప్రజలకు సాయం చేయండి
తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. వరదల నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఆదివారం ఆయన పుట్టిన రోజు నేపథ్యంలో పార్టీ…
నిజంగానే కలిశారా…?
మంచిర్యాల : కాంగ్రెస్ నేతలు అందరూ కలిశారు.. కలిసికట్టుగా అధినేత్రికి జరిగిన అన్యాయంపై గళమెత్తారు. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను ఉర్రూతలూగించారు. అయితే ఇది కేవలం కొద్ది రోజులు మాత్రమేనా..? ఎన్నికల వరకూ…
కొమురం భీమ్ వర్థంతికి రండి
గిరిజనుల ఆరాధ్య దైవం కొమురంభీమ్ వర్థంతికి రావాలని ప్రధానమంత్రి మోదీని ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపూరావ్ కోరారు. అక్టోబర్ 10న ఆయన వర్థంతి ఉంటుందని ఆ సమయంలో రావాలని సాదరంగా ఆహ్వానించారు. శుక్రవారం ఎంపీ సోయం బాపూరావు ప్రధానమంత్రిని…