Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
నేడు రాష్ట్రపతి భవన్కు కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం సాయంత్రం కేసీఆర్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళుతున్నారు. భారత 15వ రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్మును కలుస్తారు. రాష్ట్రపతి భవన్ కు వెళ్లి ద్రౌపది ముర్మును…
ఈ విజయం నాది కాదు.. వారిదే
‘రాష్ట్రపతి పదవికి చేరుకోవడం నా వ్యక్తిగత విజయం కాదు. భారతదేశంలోని ప్రతి పేదవాడి ఘనత. భారతదేశంలోని పేదలు కలలు కనడమే కాకుండా ఆ కలలను కూడా నెరవేర్చుకోగలరనడానికి నా నామినేషన్ సాక్ష్యం. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని పేదలు, దళితులు, వెనుకబడిన,…
పాలిస్తూనే… ప్రాణాలు వదిలిన తల్లి..
రెండు నెలల చిన్నారికి పాలు ఇస్తూనే మహిళ మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లికి చెందిన జయశ్రీ(25)కి కొన్నాళ్ల క్రితం రాజాపూర్ మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన ప్రశాంత్తో వివాహమైంది.…
రాష్ట్రపతి ఫ్లెక్సీల తొలగింపు వివాదం
ఆదిలాబాద్ : రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు వ్యక్తులు తొలగించడంతో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. పోలీసులు వాటిని దగ్గరుండి తీసేయించారని బీజేపీ ఆరోపించగా, తర్వాత ఖాకీలే దగ్గరుండి వాటిని…
మంత్రి, ఎమ్మెల్యే అనుచరులే వసూళ్ల రాయుళ్లు
రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగాల బాధితులకు న్యాయం చేయకపోతే రచ్చ,రచ్చ చేస్తామని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్రావు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోనే ప్రకాష్ రావు మాట్లాడారు.…
సుభాష్ పత్రిజీ కన్నుమూత
ప్రముఖ పిరమిడ్ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ (74) కన్నుమూశారు. కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇటీవల బెంగళూరులో చికిత్స తీసుకున్నారు. రెండు రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో ఆయన్ను కడ్తాల్ మహేశ్వర పిరమిడ్కు తరలించారు.…
కడెం ప్రాజెక్టు సందర్శించనున్న సీఎం
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. వరద నీటితో సమస్యను ఎదుర్కొంటున్న కడెం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ సందర్శించనున్నారని అధికారులు…
బోనమెత్తి.. పూజ చేసి..
ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ బోనమెత్తారు. గాంధారి మైసమ్మ ఆషాడమాస బోనాల జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనంతో ర్యాలీగా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించిన అనంతరం మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.…
మొక్కలు నాటి… అన్నం పెట్టి..
మంచిర్యాల : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా మంచిర్యాలలో ఆయన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావుతో పాటు, నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్, యువనాయకుడు విజిత్…
బ్రిడ్జి కడతారా..? నీట ముంచుతారా..?
తమ సమస్యలు నేతలు పట్టించుకోవడం లేదు.. ఎన్నికల సమయంలో వచ్చి కేవలం ఓట్లు వేయించుకుని వెళతారు. మళ్లీ షరా మామూలే. తమ వైపు కన్నెత్తి కూడా చూడరు. చెప్పి చెప్పి విసుగు చెందిన ప్రజలు ఇక లాభం లేదనుకుని తమ సమస్య పరిష్కారానికి…