Browsing Category

తాజా వార్తలు

ఎంపీ ఇంటి వద్ద ఉద్రిక్తత

సిసిఐ పత్తి కొనుగోలు విషయంలో కొర్రీలు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలు ఎంపీ ఇంటిని ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ నగేష్ ఇంటిని బీఆర్ఎస్ నాయకులు ముట్టడిచారు. సిసిఐ పత్తి…

పేకాట క్ల‌బ్‌గా ఎక్సైజ్ స్టేషన్

Excise station as a poker club:ఎక్సైజ్ పోలీసులు త‌మ స్టేష‌న్‌ను ఏకంగా పేకాట క్ల‌బ్‌గా మార్చేశారు. హెడ్ కానిస్టేబుల్ తో పాటు మరో ఐదుగురు కానిస్టేబుళ్లు పేకాట ఆడుతున్న వీడియో సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. మంచిర్యాల జిల్లా…

ఫోన్ మాట్లాడుతూ.. పిల్ల‌ల‌తో కాళ్లు ప‌ట్టించుకుంటూ..

Srikakulam tribal ashram school Teacher: పిల్లలకు పాఠ‌శాలు చెప్పాల్సిన ఓ టీచ‌ర‌మ్మ‌... తాపీగా ఫోన్వి మాట్లాడుతూ వారితో కాళ్లు పట్టించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసింది. ఉపాధ్యాయురాలు సెల్ ఫోన్లో మాట్లాడుతూ.. ఇద్దరు…

అజారుద్దీన్‌కు రెండు శాఖ‌లు కేటాయింపు

Minister Azharuddin : రాష్ట్ర మంత్రి అజారుద్దీన్‌కు ప్ర‌భుత్వం శాఖలు కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అజారుద్దీన్‌కు మైనార్టీ సంక్షేమ శాఖ‌(Minority Welfare Department)తో పాటు ప‌బ్లిక్ ఎంట‌ర్ ప్రైజెస్ శాఖ (Department of Public Enterprises)…

మరో రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బస్సు

TGSRTC:తెలంగాణలో మ‌రో రోడ్డు ప్ర‌మాదం(Road accident) చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లాలో ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆర్టీసీ బస్సు…

క‌నిపించ‌ని సీసీ కెమెరాలు.. వ‌రుస దొంగ‌త‌నాలు..

షాపులు, ఫ్లాట్లు, నివాస ప్రాంతాలు, ర‌ద్దీ ప్రాంతాల్లో, చివ‌ల‌కు ఇండ్ల‌లో సైతం సీసీ కెమెరాలు పెట్టుకుంటారు. ఎప్పుడైనా ఏదైనా ఘ‌ట‌న జ‌రిగితే... ముఖ్యంగా దొంగ‌త‌నం జ‌రిగితే సీసీ కెమెరాల ద్వారా ఖాకీలు నిందితుల‌ను ప‌ట్టుకుంటారు. ప‌లువురు దొంగ‌లు…

స‌హాయ‌క చ‌ర్య‌ల్లో సీఐకి గాయాలు

CI injured in rescue operations:చేవెళ్లలోని మీర్జాపూర్ శివారులో జరిగిన బస్సు ప్రమాదం(Bus Accidenet)లో మృతదేహాలను వెలికితీసే సహాయక చర్యలు చేపట్టిన పోలీసులకు ఊహించని సంఘటన ఎదురైంది. జేసీబీతో మృతదేహాలను బయటకు తీస్తున్న సమయంలో, సీఐ శ్రీధర్…

ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

Rangareddy Bus Accident :రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర ప్రమాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టికే 23 మంది మృత్యువాత ప‌డ్డారు. మ‌రికొంత మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన…

ఎమ్మెల్యే కాలె యాద‌య్య‌పై దాడికి య‌త్నం

Attempted attack on Congress MLA Kale Yadayaiah:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో రోడ్డు ప్ర‌మాదం(Road Accident) జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో 20 మంది మృత్యువాత ప‌డ్డారు. రాంగ్ రూట్లో భారీ వేగంతో ఎదురుగా వచ్చిన…

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం:20 మంది మృతి

Road Accident :రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు…