Browsing Category

తాజా వార్తలు

ఎమ్మెల్యే పీఏలు.. మందు తాగి చిందులు..

వారిద్దరూ ఓ ఎమ్మెల్యేకి PA లు.. బాధ్యతాయుతంగా ఉండాల్సిన వాళ్ళు.. తప్ప తాగి రోడ్డు పైన చిందులు వేశారు. వారికి కాంగ్రెస్ నేతలు సైతం తోడయ్యారు. ఇంకేముంది... రచ్చ రచ్చ చేశారు. తమది అధికార పార్టీ.. పైగా ఎమ్మెల్యే అనుచరులు.. ఇంకేముంది..…

మీ మంత్రి… ఎమ్మెల్యే ఏం పీక‌లేరు..

నువ్వు మీ మంత్రి... ఎమ్మెల్యే ఏం పీక‌లేరు.. నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో..? జీఎంకి చెప్తావా చెప్పుకో..? త‌న‌ను ఓ ఫోర్‌మెన్ తింటార‌ని బెల్లంప‌ల్లి మాజీ కౌన్సిల‌ర్ ఒక‌రు పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. సింగ‌రేణి విద్యుత్…

పార్లమెంట్‌లో గందరగోళం..

పార్లమెంట్‌లో బుధ‌వారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ కొత్త సవరణ బిల్లు ప్రకారం.. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు ఎవరైనా సరే, ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడే…

TBGKS గౌర‌వ అధ్య‌క్షుడిగా కొప్పుల ఈశ్వ‌ర్‌

TBGKS:అనుకున్న‌దంతా అయ్యింది.. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(TBGKS) గౌర‌వ అధ్య‌క్షుడిగా కొప్పుల ఈశ్వ‌ర్‌ను నియమిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. బుధ‌వారం తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కార్యవర్గ సమావేశంలో ఆయ‌న‌ను…

మ‌హారాష్ట్ర వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న మంచిర్యాల వాసులు

Residents of Mancherial trapped in Maharashtra floods: మ‌హారాష్ట్ర వ‌ర‌దల్లో మంచిర్యాల వాసులు నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. మ‌హారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా గ‌గ‌న్‌బావ‌డా ప్రాంతంలో ఇక్క‌ట్ల పాల‌వుతున్నారు. మంచిర్యాల జిల్లా రాంన‌గ‌ర్…

విద్యార్థుల‌తో క‌లిసి హాస్ట‌ల్‌లో మంత్రి నిద్ర

అది దట్టమైన అడవి. సెన్సిటివ్ జోన్. సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఉండవు. ఎటు చూసినా ద‌ట్ట‌మైన అడవే. అలాంటి ప్రాంతంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో నిద్ర చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్ణయం తీసుకున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం…

ఉత్త‌మ ఉర్దూ ఉపాధ్యాయురాలిగా ర‌జియా భాను

తెలంగాణ ఉర్దూ అకాడ‌మీ ప్ర‌క‌టించిన ఉత్త‌మ ఉపాధ్యాయురాలి అవార్డు మంచిర్యాల జిల్లా జ‌న్నారానికి చెందిన రజియా భాను ద‌క్కించుకున్నారు. తెలంగాణ ఉర్దూ అకాడమీ 2022, 2023 సంవత్సరాల్లో ఉపాధ్యాయులు చేసిన విశేష సేవలకు ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయుల అవార్డులను…

సింగరేణి “బంగారు” అడుగు

Singareni:సింగరేణి సంస్థ కీలక ఖనిజరంగంలోకి ప్రవేశించాలన్న ఆలోచ‌ణ కార్యరూపం దాల్చింది. కర్ణాటకలోని దేవ దుర్గ్ లోని బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్ ద‌క్కించుకుంది. దీని కోసం కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో 37.75 శాతం…

కాళేశ్వ‌రం నివేదిక‌పై కోర్టుకు వెళ్లిన కేసీఆర్

Kaleshwaram Report:కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ నివేదిక‌పై కేసీఆర్ కోర్టుమెట్లు ఎక్కారు. జ‌స్టిస్ చంద్ర‌ఘోష్ క‌మిష‌న్ (Justice Chandra Ghose Commission) విష‌యంలో అటు కేసీఆర్‌, ఇటు హ‌రీష్‌రావు రెండు వేర్వేరు రిట్ పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. కమిషన్‌…

యూరియా అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు

యూరియా అక్ర‌మ ర‌వాణా చేసే వారి ప‌ట్ల క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చ‌రించారు. ఆయ‌న మంచిర్యాల క‌లెక్ట‌ర్ కుమార్ దీప‌క్‌తో క‌లిసి కోటపల్లి మండ‌లం రాపనపల్లి వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్…