Browsing Category

తాజా వార్తలు

ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్‌

India: ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలిచింది. ఇది ఆర్థిక ప్రగతిలో మరో చారిత్రాత్మక మైలురాయిగా నిపుణులు అభివ‌ర్ణిస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తాజా అంచనాల ప్రకారం, భారతదేశం 2025లో $4.187 ట్రిలియన్ జీడీపీతో…

మా ఎమ్మెల్యే ఏ పార్టీలోకి పోత‌డో తెల్వ‌దు..

Chennur:మా ఎమ్మెల్యే ఏ పార్టీలోకి పోత‌డో తెల్వ‌దు.. ఆయ‌న‌ TRS లోకి పోతున్నడా..? బీజేపీ లోకి పోతున్నాడా..? అనే అనుమానాలు ఉన్నాయి.. అని చెన్నూరు ఎమ్మెల్యే గ‌డ్డం వివేక్‌పై కాంగ్రెస్ పార్టీకే చెందిన మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి…

యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించడమే లక్ష్యం

Singareni:తెలంగాణ యువత ఉద్యోగ ఉపాధి అవకాశం కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నారని, వారి కలలు నిజం చేస్తూ ప్రతి ఒక్కరికి ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని…

ఏసీబీకి పట్టుబడ్డ సర్వేయర్

ACB: రైతు వద్ద లంచం తీసుకుంటూ సర్వేయర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. కడం తహసిల్దార్ కార్యాలయంలో శనివారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.7000 లంచం తీసుకుంటూ సర్వేయర్ ఉమాజీ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు . గంగాపూర్…

అంత‌ర్గ‌తంగా మాట్లాడుకుంటే బాగుంటుంది

KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తన తండ్రి కేసీఆర్‌కు లేఖ రాయటం అది లీక్ కావ‌డం కలకలం రేపుతోంది. లేఖలో పార్టీ విధానాలపై అసహనం వ్యక్తం చేశారు. శుక్ర‌వారం…

కోనేరు కోన‌ప్ప తిరుగుబావుట‌

Koneru Konappa : కోన‌ప్ప‌కు మ‌ళ్లీ కోప‌మొచ్చింది.. ఆయ‌న మ‌ళ్లీ సొంత పార్టీపైనే తిరుగుబావుటా ఎగ‌రేశారు. త‌న‌కు గ‌తంలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలే నెర‌వేర‌వ‌డం లేద‌ని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడేందుకు…

కేసీఅర్ చుట్టూ దయ్యాలు

Kalvakuntla Kavitha:కేసీఆర్‌కు తాను లేఖ రాసిన మాట వాస్తమేనని బీఆర్ర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. రెండు వారాల క్రితమే తాను లేఖ రాశానని.. ఆ లేఖ ఎలా లీక్ అయ్యిందో తనకు అర్థం కావడం లేదన్నారు. అమెరికా నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు…

మైసూర్ పాక్ మారిపోయింది…

కాశ్మీర్‌లో ఉగ్ర‌వాదుల దాడి... అనంత‌రం మ‌న దేశం చేసిన ఆప‌రేష‌న్ సింధూర్ త‌ర్వాత భార‌తీయుల ఆలోచ‌న‌లు మారిపోతున్నాయి. 27 మంది అమాయక పర్యాటకులను పాక్‌లోని ఉగ్రవాదులు చంపేయ‌డంతో 140 కోట్ల భారతీయుల రక్తం మరిగిపోతోంది. పాకిస్తాన్ అంటేనే…

ఎన్‌కౌంట‌ర్‌… న‌లుగురు మావోయిస్టుల మృతి

Maharastra: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్ గఢ్- మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు…

ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేయాలి

వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం భీమారం మండలం పోలంపల్లి, భీమారం, అర్కపల్లి, అంకుసాపూర్ లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ…