Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి అన్నారు. శుక్రవారం నకిలీ పత్తి విత్తనాలపై పోలీసు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. నకిలీ విత్తనాలతో భూ సారం కోల్పోయి…
కేసీఆర్కు కవిత సంచలన లేఖ
KCR, Kavitha: తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. బీఆర్ఎస్ నిర్ణయాలు, వ్యవహారాలపై సూటిగా ప్రశ్నలు సంధిస్తూ ఆ లేఖలో పలు అంశాలు పొందుపరిచారు. మై డియర్…
కాంగ్రెసోళ్లే బాంబులు పెట్టి పేల్చారేమో..?
KTR: కాళేశ్వరంపై నిజానిజాలు త్వరలోనే తెలుస్తాయి.. నా డౌట్ అయితే కాంగ్రెస్ వాళ్లే కూలగొట్టి ఉంటారు.. మేడిగడ్డ దగ్గర బాంబో.. మరొకటో పెట్టి ఉంటారు.. కాంగ్రెస్లో అలాంటి పనిచేసే వాళ్లు ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
మావోయిస్టులపై ఘనవిజయం సాధించాం
ఛత్తీస్గఢ్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో ఆ పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సైతం మరణించారు. నంబాళ్ల కేశవరావు మృతిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ధ్రువీకరించారు. ఈ మేరకు…
గెరిల్లా యుద్ధంలో నైపుణ్యం.. పేలుడు పదార్థాల వినియోగం..
Nambala Kesava Rao alias Basavaraj ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు(Maoist) అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనిని పోలీసు వర్గాలు ధ్రువీకరించడం లేదు. బసవరాజు ఉన్నారన్న సమాచారంతోనే…
భూభారతి దేశానికే ఆదర్శం
Minister Ponguleti Srinivas Reddy : రాష్ట్రంలో భూముల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం ప్రజలకు అంకితమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…
ఆ ముగ్గురు నేతలకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
kaleswaram commission: తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో అవకతవకలు, నిర్మాణ లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీ.సీ. ఘోష్ కమిషన్ మరో కీలక అడుగు వేసింది. మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ మంత్రులు హరీశ్రావు,…
నకిలీ విత్తన విక్రయాలు అరికట్టాలి
జిల్లాలో నకిలీ విత్తన రవాణా, విక్రయం, వినియోగాన్ని అరికట్టే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో పోలీసు, వ్యవసాయ శాఖ, తహసీల్దార్లతో కలిసి సమీక్షా సమావేశం…
ధాన్యం కొనుగోలు యజ్ఞంలా కొనసాగుతోంది
Collector: జిల్లాలో ధాన్యం కొనుగోలు యజ్ఞంలా కొనసాగుతోందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లాలో 3 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా దిగుబడి రావాల్సి ఉందన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 345 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 1…
కాంగ్రెస్ నేతల బాహాబాహీ
Congress: మంచిర్యాల జిల్లా చెన్నూరులో కాంగ్రెస్ నేతలు బాహాబాహీకి దిగారు. రెండువర్గాల మధ్య జరిగిన గొడవ చివరకు కొట్టుకునే వరకు వెళ్లింది. ఇదంతా ఎన్నికల పరిశీలకుల ముందే కొనసాగడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. సోమవారం చెన్నూర్…