గెరిల్లా యుద్ధంలో నైపుణ్యం.. పేలుడు పదార్థాల వినియోగం..

Nambala Kesava Rao alias Basavaraj ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు(Maoist) అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనిని పోలీసు వ‌ర్గాలు ధ్రువీక‌రించ‌డం లేదు. బ‌స‌వ‌రాజు ఉన్నార‌న్న స‌మాచారంతోనే…

భూభారతి దేశానికే ఆదర్శం

Minister Ponguleti Srinivas Reddy : రాష్ట్రంలో భూముల‌ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం ప్రజలకు అంకిత‌మ‌ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…

ఆ ముగ్గురు నేత‌ల‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు

kaleswaram commission: తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో అవకతవకలు, నిర్మాణ లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీ.సీ. ఘోష్ కమిషన్ మరో కీలక అడుగు వేసింది. మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ మంత్రులు హరీశ్‌రావు,…

నకిలీ విత్తన విక్రయాలు అరికట్టాలి

జిల్లాలో నకిలీ విత్తన రవాణా, విక్రయం, వినియోగాన్ని అరికట్టే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం క‌లెక్ట‌రేట్‌లో పోలీసు, వ్య‌వ‌సాయ శాఖ‌, త‌హ‌సీల్దార్‌ల‌తో క‌లిసి స‌మీక్షా స‌మావేశం…

ధాన్యం కొనుగోలు యజ్ఞంలా కొనసాగుతోంది

Collector: జిల్లాలో ధాన్యం కొనుగోలు యజ్ఞంలా కొనసాగుతోందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జిల్లాలో 3 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా దిగుబడి రావాల్సి ఉంద‌న్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 345 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 1…

కాంగ్రెస్ నేత‌ల బాహాబాహీ

Congress: మంచిర్యాల జిల్లా చెన్నూరులో కాంగ్రెస్ నేతలు బాహాబాహీకి దిగారు. రెండువ‌ర్గాల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ చివ‌ర‌కు కొట్టుకునే వ‌ర‌కు వెళ్లింది. ఇదంతా ఎన్నిక‌ల ప‌రిశీల‌కుల ముందే కొన‌సాగ‌డం గ‌మ‌నార్హం. వివ‌రాల్లోకి వెళితే.. సోమ‌వారం చెన్నూర్…

పుష్క‌రాల్లో ఎండ్ల‌బండ్ల స‌వారీ

Saraswati Pushkaram 2025: కార్లు, బ‌స్సులు, వీలైతే విమ‌నాలు, హెలికాప్ట‌ర్లు.. ఇలా ఆధునిక కాలంలో జ‌నం ర‌వాణా సాధ‌నాలు ఉప‌యోగిస్తున్నారు. కాలు అడుగు తీసి బ‌య‌ట పెడితే ఏదో ఒక వాహ‌నం ఉండాల్సిందే. దూరం అయినా స‌రే.. ద‌గ్గ‌ర అయినా.. ఇలా ప్ర‌తి…

సింగరేణి జాబ్ మేళాకు భారీ స్పందన

Singareni:గోదావరిఖనిలో జరుగుతున్న సింగరేణి మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు భారీగా హాజరయ్యారు. ఉదయం నుండే పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు తరలివచ్చారు. ఈ జాబ్ మేళాలో హైదరాబాద్ కి చెందిన 80 కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి. 3వేల ఖాళీల…

టీజీఎఫ్ డీసీ ఉత్తమ ప్లాంటేషన్ వాచర్ గా సాయికిరణ్

TGFDC: తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్డీసీ) మంచిర్యాల రేంజ్ జైపూర్ సిరీస్ లో పనిచేస్తున్న సాయికిరణ్ ఉత్తమ ప్లాంటేషన్ వాచర్ గా ఎంపికయ్యారు. టీజీఎఫ్ డీసీ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర స్థాయిలో డివిజన్ల వారీగా ప్రకటించిన…

మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

జిల్లాలోని మైనార్టీ గురుకుల విద్యా సంస్థలలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించనున్న‌ట్లు కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్ లో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరితో కలిసి విద్యాసంస్థలలో ప్రవేశాలకు…