క‌ర్రెగుట్ట‌లో భారీ ఎన్ కౌంట‌ర్.. 22 మంది మావోయిస్టుల మృతి

Massive Encounter at Karre Gutta: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర బలగాలు క‌ర్రెగుట్ట‌లో చేప‌ట్టిన‌ కూంబింగ్ ఆపరేషన్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో భద్రతా…

ర‌ఫెల్‌.. స్కాల్ప్

Operation Sindoor: ఆప‌రేష‌న్ సింధూర్ పేరుతో భార‌త్ పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మొత్తంగా తొమ్మిది ప్రాంతాల్లో దాడి చేసింది. ఈ దాడిలో ఉప‌యోగించిన రాఫెల్‌, SCALP క్షిపణులు విధ్వంసం సృష్టించాయి. రాఫెల్ తో పాటు…

అర్థ‌రాత్రి మెరుపుదాడి..

Operation Sindoor : అంద‌రూ ఊహించినట్టుగానే భార‌త్ పాకిస్థాన్‌ ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో పాకిస్థాన్, పాక్‌ ఆక్రమిత జమ్ముకశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. మంగళవారం అర్ధరాత్రి 1:44…

తేనెటీగ‌ల దాడిలో ఒక‌రి మృతి

One person dies in bee attack: తేనెటీగ‌ల దాడిలో ఒక కంట్రాక్ట‌ర్ కార్మికుడు మృతి చెందిన ఘ‌ట‌న మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి 1 ఇంక్లైన్ ద‌గ్గ‌ర బొగ్గు గని ఆవరణలో…

న‌న్ను కోసినా పైస‌ల్లేవ్‌..

CM Revanth Reddy: "నన్ను కోసినా ఈ రాష్ట్రానికి 18,500 కోట్లకంటే ఎక్కువ ఆదాయం లేదు. కానీ ఖర్చులు మాత్రం 22,500 కోట్లు కావాలి. ఏ పథకం ఆపాలి..? విద్యుత్ సబ్సిడీ తీసివేయాలా..? వంద రూపాయల పెట్రోల్ రెండు వందలుగా మారిందంటే ఊహించగలరా..? ఏం చేద్దాం…

న‌న్ను కోసినా పైస‌ల్లేవ్‌..

CM Revanth Reddy: "నన్ను కోసినా ఈ రాష్ట్రానికి 18,500 కోట్లకంటే ఎక్కువ ఆదాయం లేదు. కానీ ఖర్చులు మాత్రం 22,500 కోట్లు కావాలి. ఏ పథకం ఆపాలి..? విద్యుత్ సబ్సిడీ తీసివేయాలా..? వంద రూపాయల పెట్రోల్ రెండు వందలుగా మారిందంటే ఊహించగలరా..? ఏం చేద్దాం…

ప్రజావాణి ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారంపై ప్ర‌త్యేక చ‌ర్య‌లు

Prajavani: ప్రజావాణి దరఖాస్తులను అధికారుల సమన్వయంతో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం క‌లెక్ట‌ర్‌లో ఆయ‌న అర్జీదారుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించారు. భీమారం మండల కేంద్రానికి సందనవేని అజయ్…

మీరే చొరవ తీసుకోవాలి..

ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా అని దళితులు, ఆదివాసులు ఎక్కువ మంది జీవిస్తున్న ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు లేకవపోవడంతో పేదరికం ఉందని మంత్రి సీతక్క అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో పలు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి నితిన్…

లీడర్ కాదు.. ఆర్డీవో..

దేవుడు కరుణిస్తే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కి మంచి పదవి వస్తుంది. ముఖ్యమంత్రి చెన్నూర్ ఎమ్మెల్యే కు మంచి పదవి ఇవ్వాలీ. దేవుడు కరుణిస్తే ఎమ్మెల్యే వివేక్ గొప్ప పదవి లో చేరుతారూ.. ఇదంతా తమ నేత, నాయకుడు, ఎమ్మెల్యే కోసం ఇంకో నాయకుడు…

బ్రేకింగ్‌.. ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

Adilabad: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ప్రేమ జంట ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డింది.. జిల్లా కేంద్రంలోని సిసిఐ వద్ద ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసుకోవ‌డం, గడ్డి మందు తాగి పడి ఉన్న వారిని స్థానికులు గుర్తించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు.…