గాజులు, చీర క‌ట్టుకుని క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

ఎమ్మెల్యే ప్రేంసాగ‌ర్ రావు ఎక్కడ అక్రమాలు చేశారో....? ఎవరిని బెదిరించారో...? మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు(Former MLA Diwakar Rao) నిరూపించాలని లేకపోతే గాజులు, చీర కట్టుకుని ప్రజల సమక్షంలో ఎమ్మెల్యేకు క్షమాపణలు చెప్పాలని మంచిర్యాల కాంగ్రెస్…

నకిలీ వైద్యులపై టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు

న‌కిలీ వైద్యులు న‌డిపిస్తున్న క్లినిక్‌ల‌పై టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు చేప‌ట్టింది. టీజీఎంసీ ఇతిక‌ల్ కమిటీ బృందం, IMA టాస్క్ఫోర్స్ బృందం వారికి అందిన ఫిర్యాదుల మేరకు మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లి బోర్డు వద్ద ఈ త‌నిఖీలు…

మ‌హారాష్ట్ర నిందితుడు.. మంచిర్యాల‌లో అరెస్టు

Prashant Koratkar:మంచిర్యాల జిల్లా కేంద్రంలో మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్టు చేశారు. మంచిర్యాల‌కు వ‌చ్చిన మ‌హారాష్ట్రలోని కొల్హాపూర్ పోలీసులు ఆ వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ, ఛత్రపతి శంభాజీ పై అనుచిత…

ఎమ్మెల్యే బెదిరించ‌లేదు..

మంచిర్యాల గోదావరి రోడ్ లో నిర్మించిన మహాప్రస్థానం నిర్వహణ కోసం తాము స్వచ్ఛందంగా ఆర్ధిక సాయం చేయడానికి ముందుకు వచ్చామని కుల సంఘాల నేతలు స్పష్టం చేశారు. మంగళవారం మీడియా సమావేశంలో కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్…

మావోయిస్టు ప్ర‌భావిత పోలీస్ స్టేష‌న్ల త‌నిఖీ

ప్రాణ‌హిత తీరంలోని మావోయిస్టు ప్ర‌భావిత పోలీస్ స్టేష‌న్లను రామ‌గుండం పోలీస్ క‌మిష‌న‌ర్ అంబ‌ర్ కిషోర్ ఝా(Ramagundam Police Commissioner Amber Kishore Jha) సోమ‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఆయ‌న కోటపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషన్ల‌ను…

భారీగా న‌కిలీ విత్త‌నాలు సీజ్

Fake Seeds Seized: న‌కిలీ విత్త‌నాలు ఇష్టారాజ్యంగా అమ్మ‌కాలు సాగ‌తున్నాయి. వ‌రుస‌గా పోలీసుల‌కు ఇవి ప‌ట్టుప‌డుతుండ‌ట‌మే సాక్ష్యం. తాజాగా మంచిర్యాల జిల్లాలో పోలీసులు భారీగా న‌కిలీ విత్నాలు సీజ్ చేశారు. వాటికి సంబంధించిన వివ‌రాల‌ను మంచిర్యాల…

హుటాహుటిన ఢిల్లీకి కిష‌న్ రెడ్డి

Telangana BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి(Kishan Reddy) హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయ‌న త‌న షెడ్యూల్ ప్రోగ్రాం రద్దు చేసుకొని హ‌స్తిన‌కు వెళ్ల‌డంతో ఆయ‌న ప‌ర్య‌ట‌న వెన‌క ఆంత‌ర్యం ఏమ‌టనేది రాజ‌కీయ…

తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి

మంచిర్యాల జిల్లావ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల‌కు త‌క్ష‌ణ‌మే న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని బీజేపీ మంచిర్యాల మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. వ‌ర్షాల వ‌ల్ల న‌ష్ట‌పోయిన పంట‌ల‌ను ఆయ‌న…

జీడీపీలో దూసుకువెళ్తున్న భార‌త్‌

GDP:భారత్‌ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత సర్కార్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలతో స్థూల దేశీయోత్పత్తి (GDP) అంచనాలకు మించి రికార్డు స్థాయి సంఖ్యను తాకుతోంది. భారతదేశం తన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని…

రంజాన్ సహనం, పరోపకారం, త్యాగం పెంపొదిస్తుంది

కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రంజాన్ కానుకగా ముస్లింల‌కు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి, లక్షెట్టిపేట మండలం, లక్షెట్టిపేట పట్టణంలో మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల…