నన్ను కోసినా పైసల్లేవ్..
CM Revanth Reddy: "నన్ను కోసినా ఈ రాష్ట్రానికి 18,500 కోట్లకంటే ఎక్కువ ఆదాయం లేదు. కానీ ఖర్చులు మాత్రం 22,500 కోట్లు కావాలి. ఏ పథకం ఆపాలి..? విద్యుత్ సబ్సిడీ తీసివేయాలా..? వంద రూపాయల పెట్రోల్ రెండు వందలుగా మారిందంటే ఊహించగలరా..? ఏం చేద్దాం…