వరద బాధితులకు సింగరేణి సాయం
తెలంగాణ వరద బాధితుల కోసం సింగరేణి అధికారులు, ఉద్యోగులు ఒకరోజు బేసిక్ జీతం రూ. 10.25 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఈ చెక్కు గురువారం రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. వరదల్లో…