బాలాపూర్ ల‌డ్డూ రికార్డు ధ‌ర‌

Balapur laddu: ప్రతి సంవత్సరం కొత్త రికార్డులు సృష్టించుకొని పైపైకి వెళ్తోంది బాలాపూర్‌ గణేష్ లడ్డూ. ఈసారి కూడా అందరి అంచనాలకు తగ్గట్టుగానే పోటాపోటీగా సాగింది వేలం. స్థానికుడైన కొలను శంకర్ రెడ్డి 30 లక్షల 1000 రూపాయలకు లడ్డూను…

సమ్మిరెడ్డి మృతి బాధాకరం

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి ఆకస్మికంగా మృతి చెందడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. సమ్మిరెడ్డి…

రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది

రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని కోరమాండల్ వైస్ ప్రెసిడెంట్ GV సుబ్బారెడ్డి అన్నారు. ఆయన పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో RO వాటర్ ప్లాంట్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా సమయంలో అన్ని వృత్తులు…

అన్నను నరికి చంపిన తమ్ముడు

Murder:నిర్మల్ జిల్లా కేంద్రంలో అన్నను తమ్ముడు నరికి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడలో అన్న శంబాజీ (35)ని తమ్ముడు శివ గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. తాగిన మత్తులో హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.…

సెప్టెంబర్ 17కు కొత్త పేరు పెట్టిన రేవంత్ సర్కార్

Telangana : సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోయే రోజు. నిజాం నిరంకుశత్వాన్ని తెంచుకుని ప్రజాస్వామ్యంలో కలిసిన రోజు. ఈ సెప్టెంబర్ 17 ప్రతీ సంవత్సరం తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారి తీస్తూనే…

సెప్టెంబర్ 17కు కొత్త పేరు పెట్టిన రేవంత్ సర్కార్..

Telangana : సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోయే రోజు. నిజాం నిరంకుశత్వాన్ని తెంచుకుని ప్రజాస్వామ్యంలో కలిసిన రోజు. ఈ సెప్టెంబర్ 17 ప్రతీ సంవత్సరం తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తూనే ఉంటుంది. ఈ…

111 ఎక‌రాలు.. 262 అక్రమ నిర్మాణాలు..

Hydra : చెరువులు, కుంట‌ల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా, ఇప్పటివరకు 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామ‌ని, 23 ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో కట్టిన 262 అనధికారిక నిర్మాణాలు కూల్చేసినట్టు ప్రభుత్వానికి నివేదిక స‌మ‌ర్పించింది.…

4,656 గణేష్ విగ్రహాల ఏర్పాటు

గణేష్‌ ఉత్సవాలను, నిమజ్జన శోభ యాత్ర సంద‌ర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తూ చర్యలలో అన్ని వినాయక మండపాలకు జియో ట్యాగింగ్ చేసిన‌ట్లు రామ‌గుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ వెల్ల‌డించారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 2,405…

రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు సుకీర్తి

రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు అంబటి సుకీర్తి ఎంపికయ్యారు. జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అండర్-11 చెస్ పోటీల్లో బాలికల విభాగంలో ఎస్ఆర్ హైస్కూల్ విద్యార్ధి అంబటి సుకీర్తి జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఆర్గనైజింగ్…

విదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో పాటు వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. వర్షాలు కురుస్తున్నందున సీజినల్ వ్యాదులు ప్రబలకుండా వైద్య…