వినాయక మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలి

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ సూచించారు. మంచిర్యాల పట్టణ కేంద్రంలోని చింతపండువాడ ఏరియా సిద్ధి వినాయక, 100 ఫీట్ రోడ్ అంజనీపుత్ర గణేశ్…

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ప‌ది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా రూ. 52 320 న‌గ‌దు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే... మంచిర్యాల…

144 సెక్షన్ సడలింపు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ ఘటన నేపథ్యంలో విధించిన 144 సెక్షన్ సడలించినట్లు కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. వినాయక చవితి, మిలాద్-ఉన్-నబి పండుగల నేపథ్యంలో నిత్యవసరాల కోసం ఉదయం 8నుండి 11గంటల వరకు, సాయంత్రం 4గంటల నుండి 7 గంటల…

పర్యావరణ హితంగా వినాయక చవితి

పర్యావరణ హితమే లక్ష్యంగా వినాయకచవితి జరుపుకోవాలని కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్, కృష్ణవేణి విద్యాసంస్థల అదినేత కస్తూరి పద్మచరణ్ అన్నారు. కస్తూరి ఫౌండేషన్, పద్మచరణ్ కృష్ణవేణి విద్యాసంస్థల ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణి…

ఫుల్లుగా తాగి 100 కి ఫోన్లు.. తర్వాత ఏమైందంటే..

నాంది, ఖానాపూర్ : ఫుల్లుగా తాగేశాడు.. ఏం చేయాలో అర్థం కాలేదు.. వరుసగా 100 డయల్ కి కాల్స్ చేశాడు.. ఆ తర్వాత ఎమైందంటే.. ఖానాపూర్ మండలం రామ్ రెడ్డి పల్లె గ్రామానికి చెందిన శివరాత్రి లక్ష్మణ్ (38). ఫుల్లుగా తాగాడు. డయల్ 100 నెంబర్ కు ఫోన్లు…

డీఎస్పీ పై బదిలీ వేటు

ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్యపై బదిలీ వేటు వేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.జైనూర్ అల్లర్ల నేపద్యంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆసిఫాబాద్ నూతన డీఎస్పీగా కరుణాకర్ ను నియమిస్తూ మల్టీ జోన్-I ఐ.జి.చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ…

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా శనిగరపు సురేందర్

కోటపల్లి మండలం అన్నారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో భౌతిక రసాయన శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు శనిగారపు సురేందర్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక అయ్యాడు. విద్యార్థులకు భౌతిక రసాయ శాస్త్రాన్ని పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తూ,…

గిరిజ‌న మ‌హిళ‌పై హ‌త్యాచార‌య‌త్నం

ఓ ఆదివాసీ మ‌హిళ‌పై అత్యాచార‌య‌త్నం చేయ‌డ‌మే కాకుండా, ఆమెపై హ‌త్యాయ‌త్నం కూడా చేసిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఆదివాసీ జిల్లా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో వెలుగులోకి వ‌చ్చిన దారుణ ఘ‌ట‌న పూర్వాప‌రాలు ఈ విధంగా ఉన్నాయి. జైనూరు మండ‌లం దేవుగూడ…

ఎంసీహెచ్ పేషెంట్ల‌కు భోజ‌నం పంపిణీ

నాంది, మంచిర్యాల రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల గోదావ‌రి తీరంలో ఉన్న మాతా శిశు ఆసుపత్రిలోని పేషెంట్లను ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ప‌ట్ట‌ణంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులలో చేర్పించారు. ఎల్లంప‌ల్లి ప్రాజెక్టు వ‌ర‌ద‌,…

మీ కోస‌మే షీ టీం, భ‌రోసా కేంద్రాలు

నాంది, కాగ‌జ్‌న‌గ‌ర్ మ‌హిళ‌లు, విద్యార్థినుల కోస‌మే షీ టీమ్‌, భ‌రోసా కేంద్రాలు ఉన్నాయ‌ని భరోసా టీం ఇంచార్జ్, ఎస్ఐ తిరుమల అన్నారు. మంగ‌ళ‌వారం పెంచికల్ పేట్ కేజీబీవీ పాఠశాల బాలబాలికలకు జిల్లా భరోసా టీం , కాగజ్‌న‌గ‌ర్ డివిజన్ షీ టీం ద్వారా…