మంత్రికి బిగ్ షాక్..
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మాజీ జడ్పి వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంతో ప్రజల్లో వ్యతిరేకత,మంత్రి వివేక్ వెంకటస్వామి ఒంటెద్దు పోకడలు చూడలేక కాంగ్రెస్ పార్టీకి…