వీళ్లు మార‌రు…

Congress: కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన బీసీ ఐక్యవేదిక సభ ర‌సాభాస‌గా మారింది. ఆదిలాబాద్ నియోజకవర్గ నేతల మధ్య వివాదం మరోసారి బట్టబయలైంది. విద్యుత్ తరంగిణి ఫంక్షన్ హాల్ వద్ద నిర్వ‌హించిన ఈ సమావేశానికి…

ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యం ఎదుట షేజ‌ల్ బైఠాయింపు

Bellampalli:త‌న‌పై బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే లైంగిక వేధింపులు చేస్తున్నాడ‌ని ఆరోపిస్తున్న యువ‌తి షేజ‌ల్ మ‌రోమారు బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యం ఎదుట బైఠాయించారు. త‌నకు ఎక్క‌డా న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని, త‌న‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు…

శేషాచలం అటవీ ప్రాంతంలో 30 చిరుతలు

Tirumala :శేషాచలం అటవీ ప్రాంతంలో ఏకంగా 30 వ‌ర‌కు చిరుతలు తిరుగుతున్నాయి. అ అడ‌విలో చిరుత‌లు తిరుగుతున్నాయ‌ని, అయితే తిరుమ‌ల కాలిబాట అటవీ మార్గంలో ఎన్ని చిరుతలు సంచరిస్తున్నాయో త్వరలోనే అధ్యయనం చేస్తామని అట‌వీశాఖ అధికారులు చెబుతున్నారు.…

తిరుమలలో మళ్లీ కనిపించిన చిరుత

Tirumala : తిరుమల అలిపిరి నడక మార్గంలో మరోసారి భక్తులకు చిరుత కనిపించంతో భ‌క్తులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఆదివారం సాయంత్రం నడక‌మార్గంలోని 2,450 మెట్టు వద్ద చిరుత పులి నడకదారి భక్తులకు కనిపించడంతో అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన…

మూడు బృందాలు… ముచ్చెమట‌లు…

Mancharyala murder: మంచిర్యాల‌లో వివాహిత శ‌ర‌ణ్య‌ను హ‌త్య చేసిన నిందితులు పోలీసుల‌కు అస్సలు చిక్కుండా త‌ప్పించుకుంటున్నారు. పోలీసులు ఎంత ప్ర‌య‌త్నాలు చేసినా చిటికెలో త‌ప్పించుకుని మాయం అవుతున్నారు. ఖాకీలు సైతం అంతే ప‌ట్టుద‌ల‌గా వారిని…

మీరే మా సైన్యం…

Balka Suman: ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల‌న‌లో రాష్ట్రంలో అన్ని వ‌ర్గాల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని, ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఎప్పటికప్పుడు విస్తృతంగా తీసుకెళ్లాలని సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌ను ప్ర‌భుత్వ…

గ్రూప్ 2 ప‌రీక్ష వాయిదా

టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు. లక్షలాది మంది…

శ‌ర‌ణ్య హ‌త్య‌కు కిరాయి హంత‌కులు

Murder: మంచిర్యాల‌లో శ‌ర‌ణ్య హ‌త్య కేసులో ప‌లు సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. శ‌ర‌ణ్య‌ను హ‌త్య చేసేందుకు ఆమె భర్త‌నే కిరాయి హంత‌కులను నియ‌మించిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా ఓ అంచ‌నాకు వ‌చ్చారు. ఈ దిశ‌గా ద‌ర్యాప్తు ప్రారంభించిన…

15 త‌ర్వాత వ‌ర్షాలు

Telangana weather report: తెలంగాణ వాతావ‌ర‌ణ శాఖ రైతుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 15 త‌ర్వాత వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని స్ప‌ష్టం చేసింది. 13 రోజులుగా వ‌ర్షాలు ప‌డ‌టం లేదు. దీంతో వేడి పెరిగి జ‌నం ఇబ్బంది ప‌డుతున్నారు. రైతులు వ‌ర్షం కోసం…

తిరుమలలో విషాదం.. చిన్నారిని చంపేసిన చిరుత

Tirumala :తిరుమల కొండపై విషాదం నెలకొంది. అలిపిరి కాలినడక మార్గంలో లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద చిన్నారిని చిరుత చంపేసింది. నరసింహ స్వామి ఆలయం దగ్గర శుక్రవారం రాత్రి ర‌క్షిత అనే పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు…