సింగరేణి కార్మికులకు 33 శాతం వాటా
తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా ప్రకటించారు. 2023-24లో సింగరేణికి రూ.4,701 కోట్లు లాభం వచ్చిందని, ఇందులో కార్మికులకు రూ.796 కోట్లు బోనస్ సీఎం రేవంత్…