బుగ్గ రాజ‌రాజేశ్వ‌ర స్వామి దేవాల‌యానికి విరాళం

Bugga Rajarajeshwara Swamy Temple: బుగ్గ రాజ‌రాజేశ్వ‌ర స్వామి దేవాల‌యానికి ఓ భ‌క్తుడు విరాళం అందించారు.బుగ్గ రాజేశ్వర ఆలయంలోని శివలింగానికి "నాగ శేష శంకర రూప మకుటం" అందించారు. చిద్రాల భావ‌నారుషి, అనిత దంప‌తుల చేతుల మీదుగా ఆల‌యానికి దీనిని…

ట‌మాట‌లు అమ్మి… ఆ రైతు కోటీశ్వ‌రుడ‌య్యాడు..

Tomato: టమాటా ధరలు చిరుత కంటే వేగంగా పరుగెడుతున్నాయి. పలు చోట్ల కిలో టమాటా రూ.130 నుంచి 150 కూడా పలుకుతున్నాయి. టమాటా పండించిన రైతులు భారీ లాభాలు కళ్లజూస్తున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచాడు మహారాష్ట్రకు చెందిన ఓ రైతు.…

నిప్పులు చిమ్ముతూ నింగిలోకి..

Chandrayan 3: జాబిల్లిలోని రహస్య జాడలు కనుక్కునేందుకు ప్ర‌యోగించిన‌ చంద్రయన్‌ -3 రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. జాబిల్లి రహస్యాలను మానవాళికి అందించే అపురూప కార్యం విజయవంతమయ్యింది. ఒకటి రెండూ కాదు.. నాలుగేళ్ళ ఇస్రో శాస్త్రవేత్తల అవిశ్రాంత…

మంచిర్యాల ఆసుప‌త్రిలో దారుణం

Manchryala: మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం కోసం వ‌చ్చిన ఓ వ్య‌క్తిని ప‌క్క‌నే ఉన్న మ‌రో రోగి పొడవ‌డంతో బాధితుడు మృత్యువాత ప‌డ్డాడు. వివ‌రాల్లోకి వెళితే.. లక్షెట్టిపేట ప్రాంతం ఇటిక్యాల గ్రామానికి చెందిన…

ఎంసీసీ ఆస్తులు జ‌ప్తు

MCC: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల సిమెంట్ కర్మాగారం ఆస్తులు, సిమెంట్ తయారీ ప్లాంట్‌ను నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ బుధవారం జ‌ప్తు చేసింది. 2019 సంవత్సరం నుంచి విద్యుత్ సంస్థకు చెల్లించాల్సిన బకాయిలు…

రైల్వే వ్యాగ‌న్‌లో మంట‌లు

Railway: ఓ రైల్వే వ్యాగ‌న్‌లో మంట‌లు చెల‌రేగ‌టంతో స‌కాలంలో దానిని గుర్తించిన సిబ్బంది అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. వెంట‌నే అదుపులోకి తెచ్చారు. వివ‌రాల్లోకి వెళితే... మంచిర్యాల జిల్లా తాండూరు మండ‌లం రేచిని రైల్వే స్టేష‌న్ నుంచి బుధ‌వారం బొగ్గు…

రాష్ట్రంలో మొదటి ఓటరు బీఎస్పీలో చేరిక

BSP: తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటి ఓట‌రు తుర్పం సుమ‌నాబాయి బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీలో చేరారు. ఆమె సిర్పూరు నియోజ‌క‌వ‌ర్గంలోని పెద్ద‌మాలిని గ్రామంలో ఉంటారు. బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు డా. ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ బుధ‌వారం మాలిని…

ట‌మాట రైతు హ‌త్య

Tomato: ట‌మాట ధరకు రెక్కలు వచ్చాయి. కిలో టమాటా ధర రూ.100 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. దీంతో కొన్నేళ్లుగా నష్టపోతున్న ట‌మాట రైతులు ఇప్పుడిప్పుడే కొంత లాభాలు చూస్తున్నారు. అదే టమాటా ధర ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. వివరాల్లోకి వెళ్తే..…

తిరుప‌తి ప్ర‌యాణం మ‌రింత భారం

Tirupati :తిరుపతి వెళ్లాల‌నుకుంటున్నారా..? తెలంగాణ ఆర్టీసీ ద్వారా వెళ్లాల‌నుకుంటే మోత మోగిన‌ట్లే... ఎందుకంటే, హైదరాబాద్-తిరుపతి రూట్లలో ఇక నుంచి డైనమిక్ టికెట్ ప్రైసింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో తిరుప‌తి…

రేవంత్‌రెడ్డికి క‌రంటు క‌ష్టాలు

Revanth Reddy:ఉచిత విద్యుత్‌పై రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాట‌లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఉచిత విద్యుత్ 24 గంట‌లు అవ‌స‌రం లేద‌ని 8 గంట‌లు చాల‌ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమెరికాలోని తానా స‌భ‌ల్లో…