విదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో పాటు వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. వర్షాలు కురుస్తున్నందున సీజినల్ వ్యాదులు ప్రబలకుండా వైద్య…