మీ కోసమే షీ టీం, భరోసా కేంద్రాలు
నాంది, కాగజ్నగర్
మహిళలు, విద్యార్థినుల కోసమే షీ టీమ్, భరోసా కేంద్రాలు ఉన్నాయని భరోసా టీం ఇంచార్జ్, ఎస్ఐ తిరుమల అన్నారు. మంగళవారం పెంచికల్ పేట్ కేజీబీవీ పాఠశాల బాలబాలికలకు జిల్లా భరోసా టీం , కాగజ్నగర్ డివిజన్ షీ టీం ద్వారా…