బాలికల చదువు పెంచేందుకు అందరూ కృషి చేయాలి
Warangal: బాలికల చదువు పెంచేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి అన్నారు. శుక్రవారం అంబేద్కర్ భవన్లో కోరమాండల్ కంపెనీ నిర్వహించిన గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కార కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు.…