బాలిక‌ల చ‌దువు పెంచేందుకు అంద‌రూ కృషి చేయాలి

Warangal: బాలికల చ‌దువు పెంచేందుకు ప్ర‌తీ ఒక్క‌రూ కృషి చేయాల‌ని వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి అన్నారు. శుక్ర‌వారం అంబేద్కర్ భవన్లో కోరమాండ‌ల్ కంపెనీ నిర్వ‌హించిన గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కార కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు.…

భ‌క్తుల‌కు ఇబ్బందులు లేకుండా చూడాలి

Manchiryal: మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా తాండూరు మండ‌లంలో కొలువైన శ్రీ బుగ్గ రాజ‌రాజేశ్వ‌రస్వామి దేవాల‌యానికి వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని రామ‌గుండం క‌మిష‌న‌ర్ రెమా రాజేశ్వ‌రి సూచించారు. ఆమె శుక్ర‌వారం…

మురికి నీళ్ల‌లోనే మున‌క‌..

Manchiryal: మంచిర్యాల‌లో గోదావ‌రి స్నానం అంటేనే భ‌క్తుల‌కు ప‌రీక్షగా మారింది. అక్క‌డ స్నానాలు చేస్తున్న భ‌క్తుల‌కు ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. బుర‌ద నీళ్ల‌లోనే ముక్కు మూసుకుని మున‌క వేయ‌డం త‌ప్ప అక్క‌డ క‌నీస సౌక‌ర్యాలు లేక నానా ఇబ్బందులు…

పేలుళ్ల కుట్ర కేసు.. పాతబస్తీకి చెందిన కలీమ్ అరెస్ట్

Hyderabad: హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడు జాహీద్‌కు ఆర్ధిక సాయం చేసిన అబ్ధుల్ కలీమ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్ప‌టికే ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురిని అరెస్టు చేయ‌గా, తాజా…

ముల్కల్ల గోదావరి పుష్కర ఘాట్ మూసివేత

Closure of Mulkalla Godavari Pushkara Ghat: గోదావరిలో లోతు ఎక్కువగా ఉన్నందున ముల్కల్ల గోదావరి పుష్కర ఘాట్ మూసివేస్తున్నట్లు మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి అన్నారు. గురువారంట్రైనీ కలెక్టర్ గౌతమితో కలిసి ఏసీపీ పుష్కర్ ఘాట్ పరిశీలించారు. ఈ…

యువతిని తండ్రికి అప్పగించిన సఖి సిబ్బంది

Manchiryal: మ‌తి స్థిమితం లేని యువ‌తిని మంచిర్యాల స‌ఖి సిబ్బంది ఆమె తండ్రికి అప్ప‌గించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు దేవంపూర్ కు చెందిన దేవసాని శ్రీనివాస్ కుమార్తె శ్రీజను మతిస్థిమితం లేని కారణంగా చంద్రపూర్ లోని ఆసుపత్రికి…

త‌ల్వార్‌తో మంత్రి కేక్ క‌టింగ్‌..

Minister Indhrakaran Reddy: పుట్టిన రోజు కేక్ క‌టింగ్ అంటే చిన్నక‌త్తితో కోసి వాటిని పంచుతారు. అయితే, ఇదంతా సామాన్యుల పుట్టిన రోజుకి. మ‌రి మంత్రి పుట్టిన రోజు కేక్ క‌టింగ్ అంటే ఎట్లుండాలే.. ఖ‌చ్చితంగా స‌మ్‌థింగ్ డిఫ‌రెంట్ ఉండాలి. అందుకే…

కాలుష్య నివారణకు సింగ‌రేణి భారీ ప్రాజెక్టు

Singareni: పర్యావర‌ణానికి పెద్దపీట వేస్తున్న సింగరేణి సంస్థ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కూడా సంపూర్ణ కాలుష్య రహిత కేంద్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తోంది. దీనికి సంబంధించి భారీప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుంది. రూ.696 కోట్లతో…

కొత్త గ్రంథాల‌య భ‌వ‌నాల‌కు రూ. 45 లక్ష‌లు

Manchiryal: జిల్లాలో కొత్త గ్రంథాల‌యాలతో పాటు ఉన్న గ్రంథాల‌యాల్లో సీసీ కెమెరాల‌ ఏర్పాటు కోసం రూ.45 లక్షలు కేటాయించ‌నున్న‌ట్లు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ స్ప‌ష్టం చేశారు. గురువారం మంచిర్యాల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో…

భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఝ‌ల‌క్‌..

Kanna Lakshminarayana : భార‌తీయ జ‌న‌తా పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్‌ నేత, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ లేదా జ‌న‌సేన‌లో చేరే అవ‌కాశాలు ఉన్న‌ట్లు చెబుతున్నారు.…