రాజన్న సన్నిధిలో భక్తుడి మృతి
Vemulawada temple: వేములవాడ రాజన్న సన్నిధిలో ఓ భక్తుడు మృత్యువాత పడటం కలకలం సృష్టించింది. సకాలంలో సరైన వైద్యం అందకపోవడంతో అతను చనిపోయినట్లు పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్…