అంతర్ రాష్ట్ర కిడ్నాపర్ల ముఠా అరెస్ట్

Gang of inter-state kidnappers arrested: పెద్ద‌ప‌ల్లి జిల్లాకు చెందిన ఓ ఆర్ఎంపీని మ‌హిళ సాయంతో ప్ర‌లోభ‌పెట్టి డ‌బ్బుల కోసం డిమాండ్ చేసి అనంత‌రం కిడ్నాప్ చేసిన అంత‌ర్ రాష్ట్ర ముఠాను నిర్మ‌ల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా…

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆ అభ్య‌ర్థికి రోడ్డు రోల‌ర్ గుర్తు కేటాయింపు

Allotment of road roller mark back to Sivakumar: మునుగోడులో జ‌రుగుతున్న గుర్తుల కేటాయింపున‌కు ఈసీఈ ఎట్ట‌కేల‌కు ఫుల్‌స్టాప్ పెట్టింది. యుగతులసీ పార్టీ తరపున పోటీ చేస్తున్న శివకుమార్కు తిరిగి రోడ్ రోలర్ గుర్తు కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల…

బ్రేకింగ్… కిడ్నాప్ కలకలం

kidnapping commotion: నిర్మల్ జిల్లాలో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు యత్నించడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం లో కిడ్నాపర్లు కలకలం సృష్టించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన రవి అనే…

హత్య కేసులో ఆర్మీ జవాన్లు

Army soldiers in murder case:ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఓ హత్య కేసులో ఇద్దరు ఆర్మీ జవాన్ల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు హత్య కేసు వివరాలను ఎస్పీ ఉదయకుమార్ రెడ్డి వెల్లడించారు. బండారి కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఆదిలాబాద్…

రక్తదానం ప్రాణదానం తో సమానం

Blood donation is equal to life donation:రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా బుధవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎస్పీ…

మొత్తం కుప్పకూలిన అందెల్లి బ్రిడ్జి

Andelli Bridge which has completely collapsed: కాగజ్‌నగర్‌ దహెగాం ప్రధాన రహదారి అందవెల్లి సమీపంలొ పెద్ద వాగు పై ఉన్న వంతెన పూర్తిగా కుప్పకూలింది. రెండు నెలల కిందట భారీ వర్షాలు, వరదలతో పిల్లరు కుంగి పోయింది. దీంతో అధికారులు రాకపోకలు…

ఘనంగా బాల్క సుమన్ పుట్టిన రోజు వేడుకలు

balka-suman-birthday-celebrations:ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రైతు బంధు సమితి సభ్యుడు,వైస్ ఎంపిపి వాల శ్రీనివాస్ రావు దంపతుల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. మానసిక వికలాంగుల…

రాళ్ల దాడిలో ఎస్ఐకి గాయాలు

si-injured-in-stone-attack: ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి రాళ్ల దాడికి దారి తీయగా ఆ దాడిలో ఎస్ఐ, పలువురు పోలీసులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే యాదాద్రి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధి బుజిలాపురంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు.…

కిసాన్ స‌మృద్ధి కేంద్రాల‌తో రైతుల‌కు మ‌రిన్ని సేవ‌లు

More services to farmers with Kisan Samriddhi Kendras : ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మృద్ధి కేంద్రాల ద్వారా రైతుల‌కు మ‌రిన్ని సేవ‌లు అందుతాయ‌ని కోర‌మాండల్ సీనియ‌ర్ జోన‌ల్ మేనేజ‌ర్ స‌జ‌న్‌కుమార్ తెలిపారు. జనగాం జిల్లా పటేల్ గూడెంలో ప్రధానమంత్రి…

సమయం ముగిసింది… పరీక్ష చేజారింది..

Officials who do not allow group 1 exam even if it is one minute late: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ ప‌రీక్ష‌లు ప్రశాతంగా కొనసాగుతున్నాయి. ఆ పరీక్షల‌కు మంచిర్యాల జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో…