విద్యార్థిని మృతి.. ముగ్గురి సస్పెన్షన్
Student's death.. Suspension of three: కాగజ్నగర్ కస్తూర్బా విద్యాలయంలో ఎనిమిదో తరగతి విద్యార్థిని నాగోసే ఐశ్వర్య మృతి సంఘటనలో కస్తూర్బ విద్యాలయం ఎస్ఓ స్వప్న, ఏఎన్ఎం భారతి, డ్యూటీలో ఉన్న టీచర్ శ్రీలతను సస్పెండ్ చేస్తూ అదనపు కలెక్టర్…