ఇంటి నిర్మాణ సామగ్రి అందచేత
వరద బాధిత కుటుంబాలకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎరబెల్లి రఘునాథ్ ఇంటి నిర్మాణ సామగ్రి అందించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్లో గత నెల వచ్చిన వరదల కారణంగా ఇండ్లన్నీ పాడయ్యాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని…