స‌మ‌స్య‌ల నిల‌యం.. స‌ఖీ కేంద్రం..

బాధిత మ‌హిళ‌ల‌కు అండ‌గా నిల‌వాల్సిన స‌ఖీ కేంద్రం స‌మ‌స్య‌ల్లో కొట్టుమిట్టాడుతోంది. స‌రైన వ‌స‌తులు లేక‌పోవ‌డంతో ఇక్క‌డ‌కు వ‌చ్చే వారు ఇబ్బందులు ప‌డాల్సిన దుస్థితి నెల‌కొంది. ఉన్న‌తాధికారులు ఈ విష‌యంలో చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో బాధితుల‌కు…

అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఆకస్మిక తనిఖీలు

తెలంగాణ‌, మ‌హారాష్ట్ర అంత‌రాష్ట్ర స‌రిహ‌ద్దు వ‌ద్ద పోలీసులు ఆక‌స్మికంగా త‌నిఖీలు నిర్వహించారు. చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్, ఎస్సై వెంకట్ సిబ్బంది తో ఆకస్మికంగా వాహన తనిఖీలు నిర్వహించారు. మ‌హారాష్ట్ర సిర్వంచ నుంచి తెలంగాణ వైపు కోట‌ప‌ల్లి…

గోదావరిఖనిలోనే సీఎంపీఎఫ్ కార్యాలయం

సింగరేణి ఉద్యోగులు, రిటైర్డ్‌ కార్మికులకు సింగ‌రేణి యాజ‌మాన్యం శుభవార్త చెప్పింది. గోదావరిఖనిలో ఉన్న సీఎంపీఎఫ్‌ ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్‌కు తరలించాలన్న ప్రతిపాదనను సీఎంపీఎఫ్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీలు తిరస్కరించారు. ఈ మేరకు మంగళవారం…

ప్ర‌జ‌ల్లో తిర‌గ‌లేం.. రాజీనామాలు చేస్తున్నాం…

తాము ప్రజ‌ల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌లేక‌పోతున్నామ‌ని.. ప్ర‌జ‌ల‌కు మా మోహాలు చూపించుకోలేపోతున్నామ‌ని అందుకే పార్టీకి రాజీనామాలు చేస్తున్న‌ట్లు ప్ర‌జాప్ర‌తినిధులు వెల్ల‌డించారు. బెజ్జూరు మండ‌లానికి చెందిన ఏడుగురు ప్ర‌జాప్ర‌తినిధులు పార్టీ…

తాండూరు ప్రెస్‌క్ల‌బ్ ఎన్నిక‌

తాండూరు మండ‌ల ప్రెస్‌క్ల‌బ్ అధ్య‌క్షుడిగా గ‌ట్టు సంతోష్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా క‌స్తూరి శ్రీ‌హ‌రి ఎన్నిక‌య్యారు. తాండూరు మండ‌లం ఐబీలో నిర్వ‌హించిన ఎన్నిక‌ల్లో గౌర‌వ అధ్య‌క్షుడిగా ఎన‌గంటి సంప‌త్‌, ఉపాధ్య‌క్షులుగా దాస‌రి శ్రీ‌నివాస్‌, ఎండీ…

మున్సిపల్ చైర్ పర్సన్ కంటతడి

చైర్ పర్సన్ గా బాధ్యతలు తీసుకున్న నాటి నుండి ఇప్ప‌టి వరకు త‌న‌కు అవ‌మానాలు త‌ప్ప ఏం లేద‌ని మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ కంట‌త‌డి పెట్టారు.... త‌న‌ను, త‌న భ‌ర్త‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్నార‌ని మీడియా స‌మ‌క్షంలోనే ఆమె బోరున విలపించారు. దీనికి…

కావాల‌నే మంత్రి నాపై కేసులు పెట్టిస్తున్నారు

మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి త‌న‌పై కావాల‌నే కేసులు పెట్టిస్తోంద‌ని స‌రూర్ న‌గ‌ర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజ‌న్ ఆరోపించారు. స‌రూర్‌న‌గ‌ర్ పోలీసులు త‌న‌కు నోటీసులు జారీ చేసిన సంద‌ర్భంగా ఆమె పోలీస్‌స్టేష‌న్ వ‌ద్ద మాట్లాడారు. తాను…

కుంగిన బ్రిడ్జ్.. నిలిచిన రాకపోకలు

భారీ వర్షాలు, వరదల నేపద్యంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. తాజాగా బ్రిడ్జి కుంగిన ఘటనలో ఆ ప్రాంతానికి రవాణా నిలిపివేశారు అధికారులు. కొమురం భీమ్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం అందవెల్లి పెద్దవాగు బ్రిడ్జ్ వరద ప్రవహాంతో కుంగిపోయింది. దీంతో…

బ్రేకింగ్.. స్వైన్ ప్లూ కలకలం

ఆదిలాబాద్ జిల్లాలో స్వైన్ ప్లూ కేసు నమోదయ్యింది. జ్వరం తో ఓ రోగి ఇటివల రిమ్స్ లో చేరారు. చికిత్స పొందుతున్న ఆ వ్యక్తికి అనుమానం వచ్చి టెస్ట్ చేయించడంతో స్వైన్ ప్లూ నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఆ వ్యక్తికి స్వైన్ ప్లూ నే అని…

9491145075

కొందరు మోసగాళ్లు సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయకుల వద్ద డబ్బులు దండుకుంటున్నార‌ని, ఇటువంటి వారి సమాచారం తమ విజిలెన్స్‌ శాఖ 9491145075 నెంబర్‌కు అందించాల‌ని డైరెక్టర్‌ (పర్సనల్‌, ఫైనాన్స్‌) ఎన్‌.బలరామ్ వెల్ల‌డించారు. స‌మాచారం అందిన‌…