బ్రిడ్జి కడతారా..? నీట ముంచుతారా..?
తమ సమస్యలు నేతలు పట్టించుకోవడం లేదు.. ఎన్నికల సమయంలో వచ్చి కేవలం ఓట్లు వేయించుకుని వెళతారు. మళ్లీ షరా మామూలే. తమ వైపు కన్నెత్తి కూడా చూడరు. చెప్పి చెప్పి విసుగు చెందిన ప్రజలు ఇక లాభం లేదనుకుని తమ సమస్య పరిష్కారానికి…