అవి పోడు భూములు కావు

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడెంలో పోడు పేరుతో చేస్తున్న రాద్దాంతం స‌రికాద‌ని జిల్లా అటవీ అధికారి శివానీ డోగ్రా తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రం, అటవీశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె…

కొట్టుకుపోయిన లో లెవ‌ల్ కాజ్‌వే..

మంచిర్యాల : భారీగా కురుస్తున్న వ‌ర్షాల‌కు జ‌నం అత‌లాకుత‌లం అవుతున్నారు. వేమనపల్లి, నాగరం మధ్య రోడ్డు దెబ్బతింది. వేమనపల్లి మత్తడి వాగు ఉధృతికి సుంపుటం వెళ్ళే దారిలో ఉన్న లోలెవల్ కాజ్ వే కొట్టుకుపోయిన దీంతో పలు గ్రామాలకు రాక‌పోక‌లు…

మీ వెంటే ఉంటాం

భారీ వ‌ర్షాల కార‌ణంగా ఎవ‌రికైనా ఇబ్బందులు క‌లిగితే త‌మ‌ను సంప్ర‌దించాల‌ని, ప్ర‌జ‌ల సేవ కోసం తాను సిద్దంగా ఉంటాన‌ని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్ప‌ష్టం చేశారు. వ‌ర్షాల కార‌ణంగా బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణం ర‌డ‌గంబాల బ‌స్తీలో కూలిపోయిన…

భారీ వర్షాల దృష్ట్యా ప్రజావాణి రద్దు

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసిన‌ట్లు జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి తెలిపారు. జిల్లాలో పొంగుతున్న వాగులు, నిండి ఉన్న చెరువు వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు…

తెగిన గొల్ల‌వాగు ప్రాజెక్టు కాలువ

మంచిర్యాల : భారీగా కురుస్తున్న వ‌ర్షాల‌కు వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఎల్కేశ్వరం శివారులో గొల్లవాగు ప్రాజెక్టు ప్ర‌ధాన కాలువ‌ తెగిపోయింది. ఈ కాలువ భీమారం నుండి చెన్నూరులోని పొలాలకు సాగునీరును…

జ్యోతిబాపూలే హాస్ట‌ల్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌

ఆదిలాబాద్ : జిల్లాలోని మహాత్మ జ్యోతిబాపూలే హాస్టల్ వ‌ద్ద విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చేయ‌డంతో ఉద్రిక్త‌త నెల‌కొంది. అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి ఆందోళ‌న‌, రాస్తారోకో సైతం నిర్వ‌హించారు. వివ‌రాల్లోకి వెళితే.. ఆదిలాబాద్…

ఆదివాసులపై దాడులు ఆటవిక చర్య

దండేపల్లి మండలం కోయపోశ‌గూడలో ఆదివాసీ మహిళలపై పోలీసులు, అటవీ సిబ్బంది తరచూ దాడులు చేయ‌డాన్ని ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపురావు తీవ్రంగా ఖండించారు. ఆదివారం హైదరబాద్లోని బీజేపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. నెల రోజుల కింద‌ట…

రోడ్డును తెంపి.. గ్రామాన్ని కాపాడి..

మంచిర్యాల : భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో గ్రామాలు జ‌ల‌దిగ్భందంలో చిక్కుకుంటున్నాయి. వ‌ర‌ద నీరు గ్రామాల‌ను చుట్టుముడుతోంది. అవి బ‌య‌ట‌కు వెళ్లే దారి లేక ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌కు మంచిర్యాల జిల్లా…

బ్రేకింగ్.. 3 రోజులు స్కూళ్లకు సెలవులు

తెలంగాణ ప్రభుత్వం 3 రోజులపాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా రేపటి నుంచి మూడు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మ‌రో రెండు రోజుల పాటు సైతం…

ఈదులవాగుపై బ్రిడ్జి నిర్మిస్తాం

మంచిర్యాల : రాక‌పోక‌ల‌కు అంత‌రాయంగా ఉన్న ఈదుల‌వాగు బ్రిడ్జిపై త్వ‌ర‌లోనే బ్రిడ్జి నిర్మిస్తామ‌ని ప్ర‌భుత్వ విప్ బాల్కసుమ‌న్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాల నేప‌థ్యంలో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. జైపూర్…