రైల్వే స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

మంచిర్యాల : బెల్లంప‌ల్లి రైల్వే స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని పెద్ద‌ప‌ల్లి ఎంపీ బోర్ల‌కుంట వెంక‌టేష్ నేత‌, ఎమ్మెల్యే దుర్గంచిన్న‌య్య కోరారు. గురువారం హైదరాబాద్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ ని కలసి రైల్వే స‌మ‌స్య‌ల‌పై…

ఎమ్మెల్యేగారూ.. హామీ మ‌రిచారు మీరు..

మంచిర్యాల : మాదారం టౌన్‌షిప్‌... చుట్టూ కొండ‌లు, చెట్ల మ‌ధ్య పొద‌రిల్లులా ఉంటుంది ఆ గ్రామం.. గ‌తంలో చుట్టు ప‌క్క‌ల బొగ్గు గ‌నులు, నిత్యం వ‌చ్చిపోయే కార్మికుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుండేది. వ‌రుస‌గా బావులు మూత‌ప‌డుతుంటంతో ఇప్పుడు ఆ గ్రామం…

యాదమ్మ వండాలే… మోదీ తినాలే..

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్ర‌జాస్వామ దేశాధినేత‌... ఆయ‌నకు వండించే వంట‌కాలు ఎలా ఉంటాయి ఒక‌సారి ఊహించుకోండి.. ప్ర‌త్యేకంగా త‌ర్ఫీదు పొందిన వంట‌గాళ్లు.. ఆయ‌న రుచికి, ఆరోగ్యానికి స‌రిప‌డా వంట‌లు చేయిస్తారు. కానీ హైద‌రాబాద్ నిర్వ‌హించనున్న బీజేపీ…

బల పరీక్ష ఎదుర్కొవాల్సిందే

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం రేపు బ‌ల‌ప‌రీక్ష ఎదుర్కొనుంది. మహారాష్ట్ర సంక్షోభం పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బల ల్రీక్షకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బల పరీక్ష పై గవర్నర్ నిర్ణయం సమర్దించిన కోర్టు. రేపు ఉదయం 11 గంటలకు…

ఎంఐఎం ఎమ్మెల్యేలు జంప్

మ‌జ్లిస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తాకింది. పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి జంప్ చేశారు. బీహార్లో నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు పార్టీని మారారు. 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం మొదటి సారిగా 32 అసెంబ్లీ…

ఎపిక‌ల్ క‌ళాశాల ప్ర‌భంజ‌నం..

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల్లో ఎపిక‌ల్ జూనియ‌ర్ క‌ళాశాల విద్యార్థులు దుమ్ము రేపారు. స్థాపించిన మొద‌టి విద్యా సంవ‌త్స‌రంలోనే అత్య‌ద్భుత‌మైన ఫ‌లితాలు సాధించి అబ్బుర‌ప‌రిచారు. ఆధునిక‌మైన టెక్నాల‌జీ ఉప‌యోగించి ఇందులో విద్యాబోధ‌న నిర్వ‌హించారు.…

పేద‌ల ఇండ్ల కూల్చివేత అన్యాయం

మంచిర్యాల : చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని కిష్టంపేట‌, బావురావుపేట గ్రామాల్లోని కొంద‌రు పేద‌ల ఇండ్ల‌ను కూల్చివేయ‌డం అన్యాయ‌మ‌ని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత న‌ల్లాల ఓదెలు స్ప‌ష్టం చేశారు. ఆయ‌న కూల్చిన ఇండ్ల‌ను ప‌రిశీలించారు. ఈ…

ఫ్లాష్.. ఫ్లాష్.. మంచిర్యాల లో కారు దగ్ధం

మంచిర్యాల జిల్లా ముల్కల్ల వద్ద జరిగిన ప్రమాదంలో ఒక కారు దగ్ధం అయింది. ముల్కల పత్తి మిల్లు వద్ద రోడ్డు పైనే కారు దగ్ధం అయ్యింది. షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైనట్టు స్థానికులు వెల్లడించారు. కారు కరీంనగర్ కు చెందినట్లు అనుమానిస్తున్నారు.

ఉద్రిక్తంగా మారిన కూల్చివేతలు

చెన్నూర్ మండలంలోని కిష్టంపేట, బావురావుపేట గ్రామ పంచాయతీలలో జాతీయ రహదారి సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండ అక్రమంగా నిర్మించుకున్న ఇండ్లను రెవెన్యూ అధికారులు మంగళవారం తొలగించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ దేశ్ పాండె మాట్లాడుతూ జాతీయ…

పార్టీ మార్పు పై పురాణం క్లారిటీ

మంచిర్యాల పార్టీ మారడంపై మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితిలో పార్టీ మారే అవకాశం లేదని స్పష్టం చేశారు. తాను కానీ తన అనుచరులు గాని పార్టీ మారబోరని స్పష్టం చేశారు. కావాలనే కొందరు నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని…