కవిత కొత్త పార్టీ… తెలంగాణ రాష్ట్ర సేన

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ గా వెల్లడించారు.  శనివారం మేడ్చల్ జిల్లా మునీరాబాద్  ఆవిర్భావ సభ లో ఆమె ఈ ప్రకటన చేశారు. కవిత కొత్త పార్టీ పేరు ప్రకటించి జెండాను ఆవిష్కరించారు. ఆ సమయంలో కవిత అనుచరులు…

వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొర‌డా

రైతులు, అమాయక ప్రజల నడ్డి విరుస్తూ వారి రక్తాన్ని పిండి పీడిస్తున్న వడ్డీ వ్యాపారులపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కొర‌డా ఝ‌ళిపించారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాలో ఏకకాలంలో 16 మండలాలలో 45 బృందాలుగా ఏర్ప‌డి దాదాపు వందమంది వడ్డీ వ్యాపారులపై…

వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొర‌డా

రైతులు, అమాయక ప్రజల నడ్డి విరుస్తూ వారి రక్తాన్ని పిండి పీడిస్తున్న వడ్డీ వ్యాపారులపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కొర‌డా ఝ‌ళిపించారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాలో ఏకకాలంలో 16 మండలాలలో 45 బృందాలుగా ఏర్ప‌డి దాదాపు వందమంది వడ్డీ వ్యాపారులపై…

రాష్ట్ర పండువ‌గా వాసవి మాత జయంతి వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం, అహింసా మూర్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి జయంతి వేడుకలను ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వ పండుగగా (State Festival) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేర‌కు వాసవి మాత…

మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత

Nadendla Bhaskara Rao: మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు(Nadendla Bhaskara Rao) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయ‌న‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు…

మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత

Nadendla Bhaskara Rao: మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు(Nadendla Bhaskara Rao) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయ‌న‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు…

బిగ్ బ్రేకింగ్.. కేసీఆర్‌, హ‌రీష్‌రావుకు హైకోర్టులో భారీ ఊర‌ట‌

Telangana High Court:తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హ‌రీష్‌రావుకు ఊర‌ట ల‌భించింది. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) అవినీతిపై ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్ రిపోర్టు ఆధారంగా చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని హైకోర్టు…

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తం

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతకు దారి తీసింది. తమపై పోలీసులు చేయి చేసుకున్నారని కాంట్రాక్ట్ డ్రైవర్లు డిపో ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే... తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలో…

బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా జీవన్ రెడ్డి..

Jeevan Reddy:బీఆర్ఎస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా జీవ‌న్‌రెడ్డిని నియమిస్తున్న‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌టించారు. జగిత్యాల జిల్లాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ వేదికపై జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. ఆయనకు కేసీఆర్ గులాబీ కండువా కప్పి…