ఆ విజ‌యం బీఎంఎస్ దే

సింగ‌రేణి కార్మికుల‌కు సంబంధించి సీఎంపీఎఫ్ నిధులు DHFL కంపెనీ నుంచి తిరిగి రిక‌వ‌రీ నిర్ణ‌యం తీసుకోవ‌డం భార‌తీయ మ‌జ్దూర్ సంఘ్‌దేన‌ని బీఎంఎస్‌ జాతీయ కార్యదర్శి, జేబీసీసీఐ సభ్యులు పీ.మాధవ నాయక్ స్ప‌ష్టం చేశారు. కార్పొరేట్ మెయిన్ వర్క్ షాప్ లో…

భార్యను కొట్టిన భర్త.. 75 రోజుల జైలుశిక్ష

భార్యను విచక్షణా రహితంగా కొట్టిన భర్తకు న్యాయస్థానం 75రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళ్తే... సికింద్రాబాద్‌ కార్ఖానా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సిఖ్‌ విలేజ్‌లో నివసించే ఎల్లోల ప్రశాంత్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ సంస్థలో…

తాండూరు సీఐపై చ‌ర్య‌లు తీసుకోవాలి

మంచిర్యాల :బీజేపీ కార్య‌క‌ర్త గుర్రం సాగ‌ర్‌పై త‌ప్పుడు కేసులు పెట్టి వేధింపుల‌కు గురి చేస్తున్న సీఐ జ‌గ‌దీష్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లువురు బీజేపీ నేత‌లు డిమాండ్ చేశారు. తాండూరు ఐబీ చౌర‌స్తాలో శ‌నివారం రాస్తారోకో నిర్వ‌హించి, అనంత‌రం…

అది స్వార్థ‌పూరిత రాజ‌కీయ స‌మ్మె

మంచిర్యాల : సింగ‌రేణిలో ఈ నెల 28,29 తేదీల్లో జ‌రుగుతున్న స‌మ్మె పూర్తిగా రాజ‌కీయ స్వార్థ పూరిత స‌మ్మె అని భార‌తీయ మ‌జ్దూర్ సంఘ్ నేత‌లు ఆరోపించారు. కేవ‌లం టీఆర్ఎస్ త‌మ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకునేందుకు ఈ స‌మ్మె చేస్తోంద‌ని, దానికి జాతీయ కార్మిక…

సీఎంపీఎఫ్ నిధుల‌ రిక‌వ‌రీకి ఆదేశాలు

మంచిర్యాల : త‌మ సొమ్ము ప‌క్క దారి ప‌డుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసిన కార్మికుల‌కు ఊర‌ట ల‌భించింది. సీఎంపీఎఫ్ డ‌బ్బుల విష‌యంలో గ‌తంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా నిధులు ప‌క్క‌దారి ప‌ట్టాయి. ఇప్పుడు వాటి…

A నుంచి Z వ‌ర‌కు అన్నీ సాధించాం

మంచిర్యాల : తాము A నుంచి Z వ‌ర‌కు అన్నీ ప‌థ‌కాలు సాధించామ‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. కోల్ ఇండియ‌లో లేని ప‌థ‌కాలు సైతం సాధించామ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. ఈ మేర‌కు ఇంగ్లీషు అక్ష‌ర‌మాల‌లో తాము సాధించిన…

స్వామిదాస్‌పై బ‌దిలీ వేటు

స్వ‌ప్న అనే మ‌హిళ‌ను వేధించిన కేసులో టీబీజీకేఎస్ మాజీ పిట్ సెక్ర‌ట‌రీ స్వామిదాస్‌పై బ‌దిలీ వేటు ప‌డింది. కొద్ది రోజులుగా ఆమెను వేధిస్తుండ‌టంతో నెల రోజుల కింద‌ట‌ స్వామి దాస్ ను చెప్పుతో కొట్టింది. అయితే స్వ‌ప్న ఫిర్యాదు స్వీక‌రించిన…

సింగ‌రేణి ప్రైవేటీక‌ర‌ణ‌పై ఆ ఇద్ద‌రూ దోషులే..

సింగ‌రేణి ప్రైవేటీక‌ర‌ణ‌పై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇద్ద‌రూ దోషులేన‌ని INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆరోపించారు. ఐఎన్‌టీయూసీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న "సింగరేణి పరిరక్షణ రణభేరి యాత్ర" ఐదవ రోజు చేరుకుంది. రామ‌గుండం ఏరియా…

మహిళపై TBGKS గుండాల దాడి సిగ్గుచేటు

మంచిర్యాల : ఒక మ‌హిళ‌పై టీబీజీకేఎస్ గుండాల దాడి సిగ్గు చేట‌ని INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆర్జీ 1 ఏరియాలో వ‌ర్క్‌షాప్ లో స్వ‌ప్న అనే మ‌హిళా కార్మికుల రాలిపై జరిగిన దాడి సంద‌ర్భంగా వ‌ర్క్‌షాపు వ‌ద్ద ఆ మ‌హిళ…

సింగ‌రేణి ప్రైవేటీక‌ర‌ణ చేస్తోంద‌ని త‌ప్పుడు ప్ర‌చారం

మంచిర్యాల : సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్ప‌ష్టం చేశారు. సింగ‌రేణి స‌మ‌స్య‌ల‌పై కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషిని బీజేపీ నేత‌లు క‌లిశారు. బిజెపి…