బ్రేకింగ్.. పారిపోయిన ఖైదీ ఆచూకీ లభ్యం

ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి పారిపోయిన ఖైదీ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమయ్యింది. జైనథ్ మండలము లో పట్టుకున్న జైలు సిబ్బంది. ఈ నెల 24న జిల్లా జైలు నుంచి పరారీ అయిన నాగోరావ్ అనే ఖైదీ. జైలు ఆవరణలో ఆవులు మేపుతూ ఖైదీ పారిపోయాడు. బాలికపై అత్యాచారం కేసులో…

క్రికెట్ టోర్నీ విజేత బోయ‌ప‌ల్లి జ‌ట్టు

తాండూరు మండ‌లంలో నిర్వ‌హించి క్రికెట్ పోటీల్లో బోయ‌ప‌ల్లి జ‌ట్టు విజ‌యం సాధించింది. దాదాపు 15 రోజుల పాటు జ‌రిగిన పోటీల్లో 38 జ‌ట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో ఫైనల్ పోటీలు ఆదివారం నిర్వ‌హించారు. ఫైన‌ల్‌లో బోయ‌ప‌ల్లి టీం, చౌట‌ప‌ల్లి టీంలు…

ఫ్లాష్‌… ఫ్లాష్‌.. ముఖ్య‌మంత్రిపై దాడికి య‌త్నం

సెక్యూరిటీ సిబ్బందిని తోసేసి ఏకంగా ముఖ్యమంత్రిపైనే దాడి చేశాడు ఓ యువకుడు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై జ‌రిగిన దాడి భ‌ద్ర‌తా వైఫ‌ల్యాలను ఎత్తి చూపింది. పాట్నా సమీపంలోని భక్తియార్‌పూర్‌లో సీఎం నితీశ్ కుమార్‌పై ఓ యువకుడు దాడి…

ఒక అమ్మాయి.. మూడు నెలలు.. ఏడు పెళ్లిళ్లు..

డ‌బ్బులు సంపాందించేందుకు అడ్డ‌దారులు తొక్కుతున్నారు.. చాలా మంది. అలాంటి ఓ ముఠా సినీ ఫక్కీలో మోసం చేసి డబ్బుతో మాయమవుతోంది. ఆ ముఠా మోసం చేయడానికి ఎంచుకున్న మార్గం పెళ్లి. యువకులకు గాలం వేసి.. పెళ్లి చేసుకోవడం.. ఫస్ట్ నైట్ రోజు మత్తు మందు…

సమ్మె విజయవంతం చేద్దాం

మంచిర్యాల : తెలంగాణలో ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా మార్చి 28,29వ తేదీలలో చేపట్టిన 48 గంటల సమ్మె విజయవంతం చేయాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్య‌క్షుడు మల్రాజు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆదివారం గోలేటిలోని టీబీజీకేఎస్ యూనియన్…

సింగరేణి ప్రైవేటీకరణ అసాధ్యం…

మంచిర్యాల : సింగ‌రేణి ప్రైవేటీక‌ర‌ణ అనేది సాధ్య‌మే కాద‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న ఆదివారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పూటకో అబద్దం... రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను…

భారీ పెట్టుబ‌డుల‌తో ముగిసిన కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌

హైదరాబాద్: అమెరికాలో తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటన ముగిసింది. చివరి రోజు పలు సంస్థలతో సమావేశమైన కేటీఆర్‌.. భారీ పెట్టుబడులతో పర్యటనను ముగించారు. కేటీఆర్‌తో సమావేశం అనంతరం తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు లైఫ్‌ సైన్సెస్‌…

RRR క‌లెక్ష‌న్ల సునామీ..

జ‌క్క‌న్న సినిమా అంటే ఊహ‌ల‌కు అంద‌దు.. అన్న‌ట్టుగానే తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయలేదు జక్కన్న. సగటు సినీ ప్రేక్షకుడి ఊహను మించి వెండితెరపై RRR ఆవిష్కృతం చేశారు. దీంతో థియేటర్లో విజిల్స్ మోత మోగుతోంది. ఎన్నో వాయిదాల…

పెళ్లి బస్సు బోల్తా… ఎనిమిది మంది మృతి

ఓ ప్రైవేటు బ‌స్సు బోల్తా ప‌డిన దుర్ఘటనలో మహిళ, చిన్నారి సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఘటనాస్థలిలో ఏడుగురి మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీయగా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. ప్రమాదంలో పెళ్లి కుమారుడితో పాటు మరో 43…

ఫ్లాష్ ఫ్లాష్.. బస్సులో మంటలు

తిరుమల రెండో ఘాట్ రోడ్డు లో తిరుమల తిరుపతి దేవస్థానం బస్సులో మంటలు చెలరేగాయి డీజల్ లీక్ వల్ల మంటలు చెలరేగినట్లు సమాచారం. ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది