నిద్ర పోయిన ప్రజాప్రతినిధులు.. ముందుకొచ్చిన పాత్రికేయులు..
తాము కలం ఝళిపించి సమస్య ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లడమే కాదు... అవసరమైతే తాము ముందుడి ఆ సమస్య పరిష్కారించేందుకు సహకరిస్తామని నిరూపించారు పాత్రికేయులు.. వివరాల్లోకి వెళితే... బోథ్ ప్రాంతం నుండి విద్య…